ఈటల రాజేందర్ ఎవరి దగ్గర లంచాలు తీసుకొనే వ్యక్తి కాదన్నారు.ఈటెల ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి .కెసిఆర్ లాగా పెద్ద ధనవంతుడు కాకపోవచ్చు కానీ ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి ఆయన చెప్పారు. మీ కష్టసుఖాల్లో ఒకడిగా ఉంటాడు..మీ సమస్యలను అసెంబ్లీ లో వినిపిస్తాడని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
Telangana Oct 26, 2021, 6:43 PM IST
టీఆర్ఎస్ పాలనను రజాకార్ల పాలనతో పోలుస్తూ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. కేసీఆర్ అహంకరాపూరితుడని, ఆయన అహంకారాన్ని తగ్గించాలంటే హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించాలని అన్నారు. ఈటల గెలిస్తే కేంద్ర ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామని వివరించారు.
Telangana Oct 26, 2021, 5:51 PM IST
రెండు గంటలు అదనంగా సమయం కేటాయించడంతో ఇతరరాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడ రప్పించి ఓటు హక్కును వినియోగించుకొనేలా పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి
Telangana Oct 26, 2021, 3:43 PM IST
అక్టోబర్ 27న బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ తో ఆయన భార్య జమున సానుభూతి డ్రామా ఆడేే అవకాశాలున్నట్లు సమాచారం వుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
Telangana Oct 25, 2021, 12:01 PM IST
దేవుడి మాన్యాలను పంచుకునే విషయంలో తలెత్తిన విభేదాల వల్లే కేసీఆర్, ఈటల విడిపోయారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన గొడవే ఈటల రాజీనామాకు, తద్వారా హుజూరాబాద్ ఉపఎన్నికకు దారితీసిందని వివరించారు
Telangana Oct 24, 2021, 7:50 PM IST
హుజూరాబాద్ ఉపఎన్నికలో (huzurabad bypoll) టీఆర్ఎస్ గెలిస్తే రైతుల రుణం వడ్డీతో సహా మాఫీ చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. అనంతరం జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ 57 ఏళ్లకు పెన్షన్, 5 వేల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు.
Telangana Oct 24, 2021, 3:11 PM IST
గతంలో దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. అయితే ఆ తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.
Telangana Oct 24, 2021, 2:38 PM IST
కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటలను తాను బహిరంగంగానే కలిశానని.. నీలాగా చీకట్లో కలవలేదంటూ ఆరోపించారు. ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి వచ్చిన విమానం ఎవరిదో కిషన్ రెడ్డి (kishan reddy) చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు
Telangana Oct 23, 2021, 5:35 PM IST
టీపీసీసీ చీఫ్ (tpcc) రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించారు బీజేపీ (bjp) నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) రాజీనామా చేశాకే రేవంత్ను కలిశానని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ను తాను కలిస్తే తప్పేంటని ఈటల ప్రశ్నించారు. రేవంత్నే కాకుండా ఆ సమయంలో అన్ని పార్టీల నేతలను కలిశానని రాజేందర్ వెల్లడించారు.
Telangana Oct 23, 2021, 5:00 PM IST
హుజురాబాద్ (huzurabad bypoll) ప్రజలు ఎవరికి ఓటు వేయాలి.. ఎందుకు ఓటు వేయాలి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud). తెలంగాణలో అన్ని కులాలకు రక్షణ ఉందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టేనని శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.
Telangana Oct 21, 2021, 9:09 PM IST
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ. 20వేలు పంచుతున్నారని, ఆ డబ్బులు తీసుకుని ఓటు మాత్రం బీజేపీకే వేయాలని కోరారు. గడీల రాజ్యం కావాలా? పేదల రాజ్యం కావాలా ఆలోచించాలని ప్రజలకు తెలిపారు.
Telangana Oct 21, 2021, 7:41 PM IST
ఈ నెల 27న ఎల్కతుర్తి మండలంలో (elkathurthy) టీఆర్ఎస్ (trs) నిర్వహించనున్న సభపై డైలమా నెలకొంది. గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) స్వయంగా ఈ సభకు హాజరుకానున్నారు. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ జారీ చేసిన కొత్త నిబంధనల్లో కేసీఆర్ సభపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Telangana Oct 21, 2021, 7:20 PM IST
ఈ స్థానాన్ని దక్కించుకొనేందుకు Bjp, టీఆర్ఎస్ లు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఈ స్థానంలో ప్రజలు ఎవరికీ పట్టం కడుతారనే విషయమై వచ్చే నెల 2న తేలనుంది.
Telangana Oct 20, 2021, 12:52 PM IST
దళితబంధు పథకాన్ని ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఏడాది ఆగష్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఎన్నికలను పురస్కరించుకొనే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
Telangana Oct 18, 2021, 7:55 PM IST
హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad byPoll) సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు , విజిలెన్స్ , పోలీస్ బృందాల తనిఖీల ద్వారా ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న 1,57,18,727 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (district election officer), కలెక్టర్ తెలిపారు
Telangana Oct 17, 2021, 11:09 PM IST