బిజెపి నాయకత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ)కి తగిన మెజారిటీ రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ కోసం నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దేశంలోని రాజకీయ నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు.
ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దేశంలోని రాజకీయ నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ తనదైన శైలిలో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై డీఎంకే ఎలాంటి బాధపడటంలేదన్నారు.
గాడ్సే విషయంలో సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్కు ముందస్తు బెయిల్ మంజూరైంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయేదే విజయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో తేలడంతో కమలనాథులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కాషాయ శ్రేణులు ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత సంబరాలు జరుపుకుంటున్నారు.
ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలు గల్లంతు
లోక్సభ ఎన్నికలపై టుడేస్ చాణక్య నిర్వహించిన సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. హిందీ ప్రభావిత రాష్ట్రాలతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలపడింది.
లోక్సభ ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. హిందీ రాష్ట్రాలు, తూర్పు, ఈశాన్య భారతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ సర్వే ఆధిక్యతను కట్టబెట్టింది. జగన్ పార్టీ 13 నుంచి 14 స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయని తెలిపింది.
లోక్సభ ఎన్నికలపై ఎన్డీటీ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ పట్టం కట్టారు. ప్రధానిగా మోడీ రెండో సారి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఎన్డీటీవీ సర్వే ఆధిక్యతను కట్టబెట్టింది.