రిపబ్లిక్ టీవీ-సీఓటర్ సర్వే.. లోక్సభ: తూర్పు, ఈశాన్యంలో ఎన్డీఏ హవా
లోక్సభ ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. హిందీ రాష్ట్రాలు, తూర్పు, ఈశాన్య భారతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. హిందీ రాష్ట్రాలు, తూర్పు, ఈశాన్య భారతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా సర్వే వివరాలను చూస్తే:
ఉత్తరప్రదేశ్:
ఎన్డీఏ: 38
యూపీఏ: 2
ఎంజీబీ: 40
ఆంధ్రప్రదేశ్:
ఎన్డీఏ: 0
యూపీఏ: 0
వైఎస్సార్సీపీ: 11
టీడీపీ: 14
రాజస్థాన్:
ఎన్డీఏ: 22
యూపీఏ: 3
ఇతరులు: 0
అస్సాం:
బీజేపీ:7
కాంగ్రెస్: 5
బీపీఎఫ్: 1
ఛత్తీస్గఢ్:
ఎన్డీఏ: 6
యూపీఏ: 5
ఇతరులు: 0
హర్యానా:
ఎన్డీఏ: 9
యూపీఏ: 1
ఐఎన్ఎల్డీ: 0
ఢిల్లీ:
ఎన్డీఏ: 7
యూపీఏ: 0
ఆప్: 0
పశ్చిమ బెంగాల్:
ఎన్డీఏ: 11
యూపీఏ: 2
టీఎంసీ: 29
సీపీఎం: 0
ఉత్తరాఖండ్:
ఎన్డీఏ: 5
యూపీఏ: 0
ఇతరులు: 0
మహారాష్ట్ర:
ఎన్డీఏ: 34
యూపీఏ:14
ఇతరులు: 0
మణిపూర్:
ఎన్డీఏ: 2
యూపీఏ: 0
జమ్మూకశ్మీర్:
ఎన్డీఏ: 3
యూపీఏ: 3
పీడీపీ: 0
మధ్యప్రదేశ్:
ఎన్డీఏ: 24
యూపీఏ: 5
మిజోరం:
ఎన్డీఏ: 0
యూపీఏ: 1
ఎంఎన్ఎఫ్:0
అరుణాచల్ ప్రదేశ్:
ఎన్డీఏ: 2
యూపీఏ: 0
ఇతరులు: 0
త్రిపుర:
ఎన్డీఏ: 2
యూపీఏ:0
సీపీఎం: 0
సిక్కిం:
ఎన్డీఏ: 1
యూపీఏ: 0
ఇతరులు: 0