న్యూస్ 18 సర్వే.. లోక్సభ: ఎన్డీయేదే హవా
లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ సర్వే ఆధిక్యతను కట్టబెట్టింది. జగన్ పార్టీ 13 నుంచి 14 స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయని తెలిపింది.
లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ సర్వే ఆధిక్యతను కట్టబెట్టింది. జగన్ పార్టీ 13 నుంచి 14 స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్:
వైఎస్సార్ కాంగ్రెస్: 13-14
టీడీపీ: 10-12
బీజేపీ: 0-1
కాంగ్రెస్: 0
తెలంగాణ:
టీఆర్ఎస్: 12-14
కాంగ్రెస్: 1-2
బీజేపీ: 1-2
ఎంఐఎం: 1
మధ్యప్రదేశ్:
బీజేపీ: 24-27
కాంగ్రెస్: 2-4
హర్యానా:
బీజేపీ: 6-8
కాంగ్రెస్: 2-4
ఢిల్లీ:
బీజేపీ: 6-7
కాంగ్రెస్: 0-1
ఆప్: 0
పశ్చిమ బెంగాల్:
తృణమూల్ కాంగ్రెస్: 36-38
బీజేపీ: 3-5
కాంగ్రెస్: 0-1
ఉత్తరప్రదేశ్:
ఎన్డీఏ: 50-54
యూపీఏ: 02
ఎస్పీ+బీఎస్పీ: 11-15
బీహార్:
ఎన్డీఏ: 27-30
యూపీఏ: 2-4