రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఆాలయాల్లో ఆన్ లైన్ సేవలను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి , వరంగల్ భద్రకాళి, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలలో T APP FOLIO,మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్ సేవలను పొందవచ్చని మంత్రి చెప్పారు.