గుంటూరు జిల్లా గురజాల నియోజకవగర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దాదాపుగా 300కోట్లు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.