అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి జవహర్ సంచనల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోజా శూర్పణక పాత్ర పోషిస్తున్నారని, రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కష్టాలు పాలవడం మాములేనని, ఉన్న పార్టీని నాశనం చెయ్యడం రోజాకి అలవాటేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.