టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఉంచిన రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటిండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ నాలుగు రోజుల పాటు సెలవుపై వెళ్లారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో టిడిపి అధినేత చంద్రబాబును కలిసి, తాము టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించడంపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో వాకింగ్, యోగా చేశారు. చంద్రబాబును ఈ రోజు నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి కలిసే అవకాశం ఉంది.
మొదటి రోజు రాజమండ్రి కేంద్ర కారాగారంలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కష్టంగా గడిచింది. సోమవారం తెల్లవారుజాము 4 గంటల వరకు ఆయన నిద్రపోలేదని తెలుస్తోంది.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎసిబి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆయన సతీమణి భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబును కలిసి మాట్లాడారు.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎసిబి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో మంత్రి, వైసిపి నాయకురాలు రోజా సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై బిజెపి అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేసిన పద్ధతిని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసిన పద్ధతి సరి కాదని పురంధేశ్వరి అన్నారు.
తనను ఎపి సిఐడి అధికారులు అరెస్టు చేయడంపై తెలుగుదేశం (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు.
ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీన పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ విషయంలో క్రికెట్ అభిమానులకు చేదు వార్త అందుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో నిర్వహించిన రేవ్ పార్టీని నార్కోటిక్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.