కేసీఆర్ ప్రభుత్వం మరోసారి తెలంగాణ గవర్నర్ తమిళిసైతో కయ్యానికి దిగేందుకు సిద్ధపడింది. తమిళిసై వెనక్కి పంపిన మూడు బిల్లులు ఏ మాత్రం మార్చకుండా శాసనసభలో ఆమోదం పొంది తిరిగి పంపించాలని కేసిఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎల్ నాగేశ్వరరావు హెచ్ సిఎ ప్రక్షాళనకు పూనుకున్నారు. పెద్ద తలకాయలకు షాక్ ఇచ్చారు. దీన్ని మొహమ్మద్ అజరుద్దీన్ ఆహ్వానించారు.
ప్రముఖ తెలుగు కథారచయిత కేతు విశ్వనాథరెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ప్రసిద్ధ తెలుగు సాహిత్య విమర్శకుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రాసిన వ్యాసం చదవండి.
కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులకు వ్యూహాత్మకంగా పిలుపునిచ్చారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు.
ఐపిఎల్ లో సిఎస్కే తరఫున ఆడుతున్న క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నారు. ఆయన వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది.
ఐ ప్యాక్ ప్రశాంత్ కిశోర్ తమకు పనిచేయడం లేదని తెలంగాణ మంత్రి కెటిఆర్ చెప్పారు. నిజానికి, ఐ ప్యాక్ తెలంగాణలో అప్పటి టిఆర్ఎస్ కోసం కొంత క్షేత్ర స్థాయి పనులు చేసింది కూడా. ప్రశాంత్ కిశోర్ కేసిఆర్ తో కలిసి పనిచేయకపోవడానికి బలమైన కారణమే ఉంది.
ప్రముఖ తెలుగు క్రికెటర్, సిఎస్కే ఆటగాడు అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. అయితే, ఏ పార్టీలో చేరేది ఆయన నిర్ణయం తీసుకోలేదు. జనసేనలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో తాను అనుకున్నది సాధించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. టిడిపి చీఫ్ చంద్రబాబుతో బిజెపిని పొత్తుకు సిద్ధం చేయాలని ఆయన అనుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీద పోలీసులు కేసు నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, పోలీసులు ఆయన పాత్రను నిర్ధారించుకున్న తర్వాతనే అరెస్టు చేశారు.
ఎపిలోని తాజా ఎమ్మెల్సీ ఫలితాలు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యూాహాలను దెబ్బ తీసినట్లు భావిస్తున్నారు. తన బలంతో చంద్రబాబుపై ఒత్తిడి పెంచి పొత్తులో భారీ వాటా పొందాలనే పవన్ ఆశలు గల్లంతయ్యాయి.