Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య కేసుపై వాదనలు పూర్తి: తీర్పు రిజర్వ్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేతలు దాఖలు చేసిన కేసు తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

Ap high court resrved verdict on ys vivekanada murder case
Author
Amaravathi, First Published Mar 29, 2019, 1:40 PM IST


అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేతలు దాఖలు చేసిన కేసు తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

వైఎస్ వివేకానందరెడ్డి ఈ నెల 14వ తేదీ రాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును సిట్‌తో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, వివేకా భార్య సౌభాగ్యమ్మ పిటిషన్‌‌లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై అన్నివర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: చంద్రబాబుపై విజయమ్మ వ్యాఖ్యలు

వైఎస్ వివేకా హత్య: గంగిరెడ్డి సహా ముగ్గురు అరెస్ట్

చిన్నాన్న హత్య జగన్నాటకమే, సునీత మాటల్లో తేడాలు: చంద్రబాబు

సాక్ష్యాల తారుమారు వెనుక అతనే: వైఎస్ వివేకా కూతురి అనుమానం

వివేకా భార్య, కూతుళ్లను జగన్ భయపెట్టాడు: చంద్రబాబు

గుండెపోటు అని చెప్పిందెవరు: వైఎస్ వివేకా హత్యపై కూతురు సునీతా రెడ్డి

తండ్రి హత్య: పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్

వివేకా హత్యపై జగన్‌ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు

Follow Us:
Download App:
  • android
  • ios