ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

By narsimha lodeFirst Published Apr 11, 2019, 4:35 PM IST
Highlights

 పోలింగ్ శాతం పెంచేందుకు పెట్రోల్ డీలర్లు బంపర్ ఆపర్ ఇచ్చారు. లోక్‌సభ మొదటి విడతలో ఓటు వేసిన వారికి పెట్రోల్. డీజీల్ కొనుగోలులో డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. ప్రతి లీటర్‌పై 50 పైసలు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు.


న్యూఢిల్లీ: పోలింగ్ శాతం పెంచేందుకు పెట్రోల్ డీలర్లు బంపర్ ఆపర్ ఇచ్చారు. లోక్‌సభ మొదటి విడతలో ఓటు వేసిన వారికి పెట్రోల్. డీజీల్ కొనుగోలులో డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. ప్రతి లీటర్‌పై 50 పైసలు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు.

దేశంలోని అన్ని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉందని పెట్రోల్ డీలర్లు ప్రకటించారు.ఓటు వేసిన గు​ర్తును (వేలిపై ఇంకు గుర్తు) పెట్రోల్‌ బంకుల్లో చూపించి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. 

పోలింగ్‌ రోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఆల్‌ ఇండియా పెట్రోలియమ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్‌ ఇండియా పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజయ్‌ బన్సల్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

click me!