Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Aaradhya Bachchan Files Case: కోర్టుకెక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య, గూగుల్‌, యూట్యూబ్ కు కోర్టు నోటీసులు

Aaradhya Bachchan Files Case: కోర్టుకెక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య, గూగుల్‌, యూట్యూబ్ కు కోర్టు నోటీసులు

Aishwarya Rai Daughter Aaradhya Bachchan Files Case :  స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గారాల కూతురు ఆరాధ్య బచ్చన్ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్ట్ లో ఆమె కేసు ఫైల్ చేశారు. దాంతో కోర్టు గూగుల్ తో పాటు యూట్యూబ్ కు కూడా నోటీసులు ఇచ్చింది. ఇంతకీ ఆరాధ్య ఏ విషయంలో కేసు వేశారు.     

Mahesh Jujjuri | Published : Feb 04 2025, 12:40 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య

బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానెళ్ళు, వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సహాయంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Also Read: మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్ ఎవరో తెలుసా?

25
హైకోర్టు నోటీసులు

హైకోర్టు నోటీసులు

సినిమా తారలు  ఇలాంటి కేసులు వేయడం సర్వసాధారణమే అయినా, స్టార్ జంట కూతురు ఇలా కేసు వేయడంతో ఆరాధ్య చేసిన పనిని చాలా మంది ప్రశంసించారు. ఈ కేసులో తప్పుడు వార్తలు ప్రచారం చేసిన గూగుల్, యూట్యూబ్ లాంటి సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read: భర్త భగ్నానితో కలిసి రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్

 

35
గూగుల్‌కి నోటీసులు

గూగుల్‌కి నోటీసులు

ఈ కేసు మార్చి 17న మళ్ళీ విచారణకు రానుంది. బాలీవుడ్ టైమ్స్, గూగుల్, ఇతర సంబంధిత వ్యక్తులపై ఈ కేసు దాఖలైంది.

Also Read: 4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరోొ తెలుసా..?

45
ఆరాధ్య ఆరోగ్యం గురించి  తప్పుడు వార్తలు

ఆరాధ్య ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు

ఆరాధ్య ఆరోగ్యం, మానసిక స్థితి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద యూట్యూబ్ ఛానెళ్ళను బ్లాక్ చేయాలని గూగుల్‌ను ఆదేశించింది. దీనిపై సంబంధిత ఛానెళ్ళ నిర్వాహకుల వివరాలను ఇస్తామని యూట్యూబ్ తెలిపింది.

Also Read: తాళి ఎక్కడ? పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ లుక్ లో కీర్తి సురేష్, నెటిజన్లు ఏమంటున్నారంటే..?

 

55
కోర్టు నొక్కి చెప్పిన విషయం

కోర్టు నొక్కి చెప్పిన విషయం

పిల్లల ఆరోగ్యం, మానసిక స్థితి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని, సెలబ్రిటీల పిల్లలైనప్పటికీ ప్రతి పిల్లవాడినీ గౌరవంగా చూడాలని కోర్టు నొక్కి చెప్పింది.

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories