చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో: YS జగన్ | YSRCP | Asianet News Telugu

| Updated : May 08 2025, 05:00 PM
Share this Video

అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు అయ్యారు. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More

Related Video