అమిత్ షాని ట్రంప్ దంపతులకు పరిచయం చేసిన మోడీ

మొతేరా స్టేడియంలో ట్రంప్ దంపతులకు ఘానా స్వాగతం లభించింది. 

Bukka Sumabala | Updated : Feb 24 2020, 04:11 PM
Share this Video

మొతేరా స్టేడియంలో ట్రంప్ దంపతులకు ఘానా స్వాగతం లభించింది. సబర్మతి ఆశ్రమం నుంచి నేరుగా మొతేరా స్టేడియానికి ట్రంప్ బృందం చేరుకుంది. అక్కడ ప్రధాని మోడీ వారికి ఘానా స్వాగతం పలికి అమిత్ షాను వారికి పరిచయం చేసారు.

Related Video