గేర్ కు ఆక్సిలేటర్ కు తేడా తెలియని వాడికి పరిపాలన ఎలా తెలుస్తుంది...ఎమ్యెల్యే జోగి రమేష్

పెడన టౌన్ మార్కెట్ యార్డు లో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన రెండవ విడత రైతు భరోసా సభలో పెడన శాసన సభ్యులు జోగి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

Bukka Sumabala | Asianet News | Updated : Oct 28 2020, 02:05 PM
Share this Video

పెడన టౌన్ మార్కెట్ యార్డు లో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన రెండవ విడత రైతు భరోసా సభలో పెడన శాసన సభ్యులు జోగి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా పెడన నియోజకవర్గం లో నూతనంగా అధికారిక పదవి బాధ్యత లు స్వీకరించిన వారికీ ఘనంగా సన్మానం చేసి, నియోజకవర్గం కు మంజూరు అయినా చెక్కులు రైతులకు అందించారు. 

Read More

Related Video