
జోరు వానలో తడిసి ముద్దైన విశాఖ
విశాఖలో గతరాత్రి కుంభవృష్టి కురిసింది.
విశాఖలో గతరాత్రి కుంభవృష్టి కురిసింది. రుతుపవనాల కారణంగా సాయంత్రవేళ కురిసిన వర్షంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎండ, ఉక్కపోత, వేడి గాలులో అల్లాడిపోతున్న విశాఖ వాసులను వరుణ దేవుడు ఇలా కనికరించాడు.
Add Asianetnews Telugu as a Preferred Source
