Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు..రైతులు అరెస్టు...

గుంటూరు జిల్లాలో ఆక్టోపస్ ఎస్.పి విశాల్ గున్నీ ఆధ్వర్యంలో హైకోర్టు వద్ద రాజధాని రైతులను అరెస్టు చేశారు.

గుంటూరు జిల్లాలో ఆక్టోపస్ ఎస్.పి విశాల్ గున్నీ ఆధ్వర్యంలో హైకోర్టు వద్ద రాజధాని రైతులను అరెస్టు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ ముట్టడికి రైతులు ప్రయత్నించారు.

Video Top Stories