హజీపూర్ సీరియల్ రేపిస్ట్ కస్టడీ కోరిన పోలీసులు
శ్రీనివాస రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించే విషయంపై కోర్టు మధ్యాహ్నం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస రెడ్డికి సంబంధించిన విషయాలను పోలీసులు అతని మిత్రుల నుంచి ఆరా తీస్తున్నారు.
యాదాద్రి: యాదాద్రి, భువనగిరి జిల్లా హాజీపూర్లో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి వారిని చంపిన కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డిని వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు భువనగిరి కోర్టును కోరారు. ఈ మేరకు వారు పిటిషన్ దాఖలు చేశారు.
శ్రీనివాస రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించే విషయంపై కోర్టు మధ్యాహ్నం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస రెడ్డికి సంబంధించిన విషయాలను పోలీసులు అతని మిత్రుల నుంచి ఆరా తీస్తున్నారు.
శ్రీనివాస రెడ్డి వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. సాధారణ నిందితులతో కలువకుండా కరుడు గట్టిన నేరగాళ్ల కోసం కేటాయించిన బ్యారక్ లోని ఓ ప్రత్యేక సెల్ అతనికి కేటాయించారు. ఆ సెల్ కు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
అతని ప్రవర్తనను గమనించేందుకు సెల్ లో సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చారు. శ్రీనివాస రెడ్డి కోసం ప్రత్యేకంగా ఓ జవానును కాపలా పెట్టినట్లు తెలుస్తోంది. అతనికి అందించే పత్రికల్లో అతనికి సంబందించిన వార్తలను కట్ చేసి ఇస్తున్నారు.
సంబంధిత వార్తలు
హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్లో మరో కోణం (వీడియో)
సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు
చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు
వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు
హాజీపూర్ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?
హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం
కల్పన డెడ్బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు
శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి
హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...
శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం
బైక్పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ
శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు
హాజీపూర్ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే