Viral Video: ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి గూడ్స్ రైలులో దాడుగుమూతల ఆట ఆడాడు. ఎవరికి దొరకుండా ఆ పిల్లవాడు గూడ్స్ రైలు కింద దాక్కున్నారు. తన స్నేహితులు ఎంత వెతికినా.. ఆ పిల్లవాడి మాత్రం అసలూ దొరకలేదు. ఆ పిల్లవాడు చాలా బాగా ఆడాడని అనుకున్నారు కాదా ? ’నేను ఎవరికి దొరకవద్దు’ ఆలోచనే ఆ పిల్లవాడ్ని ప్రమాదంలోకి నెట్టింది. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే.. ఈ కథనంపై లూక్కేయండి.
NATIONAL Apr 24, 2024, 8:46 AM IST
మీరు ఎక్కువగా రైలులోప్రయాణించే వారైతే ఈ న్యూస్ తప్పకుండా మీకు ఉపయోగంగా ఉంటుంది. అదేంటంటే మీ ట్రెయిన్ ఆలస్యం అయితే మీరు మీ ట్రెయిన్ చార్జెస్ పూర్తిగా వాపసు పొందవచ్చు. అవును...నిజమే.. ఎలా అని అనుకుంటున్నారా...
business Apr 8, 2024, 6:15 PM IST
రైలులో ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ గా టాయిలెట్ కు వెళ్లే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
NATIONAL Apr 3, 2024, 11:13 AM IST
యాదాద్రి జిల్లా ఆలేరులో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండడంతో ఈ ప్రమాదం తప్పింది.
Telangana Mar 31, 2024, 1:49 PM IST
ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు యువతులు రంగులు చల్లుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NATIONAL Mar 25, 2024, 7:21 AM IST
ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు మహిళలు రంగులు చల్లుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
NATIONAL Mar 24, 2024, 11:05 AM IST
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమెథీలో రైల్వే ఉద్యోగులు రైలును తోసుకుంటున్న వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
NATIONAL Mar 23, 2024, 12:57 PM IST
రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్ కొనుగోలు చేసేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులువుగా డబ్బులు చెల్లించేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Telangana Mar 22, 2024, 9:16 AM IST
సోషల్ మీడియాలో ఓ యూజర్ పోస్ట్ చేసిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆ వీడియో చాలా గొప్పగా ఉందని అన్నారు. ఆ యువకుడిని అభినందించారు.
NATIONAL Mar 14, 2024, 2:18 PM IST
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వీరు రైలు టిక్కెట్లపై 50% కంటే ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ విషయంలో రైల్వే రూల్స్ ఏంటో తెలుసుకోండి...
business Mar 14, 2024, 11:27 AM IST
దేశంలోని పలు రాష్ట్రాల్లో 10 వందే భారత్ కొత్త రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
NATIONAL Mar 12, 2024, 11:02 AM IST
బస్సుల్లోనే కాదు రైలులో కూడ సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
NATIONAL Mar 11, 2024, 10:34 AM IST
స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఓ కేసు స్టడీగా చేసింది. ఈ విషయమై ఆ యూనివర్శిటీ తాజా సంచికలోఈ స్టడీ నివేదికను ప్రచురించింది.
Telangana Mar 11, 2024, 7:32 AM IST
ఏపీలోని విజయనగరంలో ఓ ప్యాసింజర్ రైలు అదుపుతప్పింది. లోకో మోటివ్, తొలి బోగి పట్టాలు తప్పినట్టింది.
Andhra Pradesh Mar 11, 2024, 2:40 AM IST
విశాఖ-రాయగడ ప్యాసింజర్ పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ట్రాక్ మార్చే క్రమంలో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలూ కాలేదు.
Andhra Pradesh Mar 10, 2024, 8:49 PM IST