హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీనటుడు అలీ మొక్క నాటారు.
Entertainment News Jul 24, 2023, 6:12 PM IST
గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో కార్టూనిస్ట్ మృత్యుంజయ గీసిన కార్టూన్ల కలెక్షన్ హరితహాసంను సీఎం కేసీఆర్ ఈ రోజు విడుదల చేశారు. 300 కార్టూన్ల కలెక్షన్ ఇది. పర్యావరణ సమతుల్యత, మొక్కల నాటడంపై అవగాహన తెచ్చేలా గీసిన కార్టూనిస్ట్ మృత్యుంజయ పై సీఎం ప్రశంసలు కురిపించారు.
Telangana Jun 25, 2023, 8:04 PM IST
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో ప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ పాల్గొన్నారు.
Telangana May 1, 2023, 4:48 PM IST
హైదరాబాద్ : ఆడవాళ్ళు పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుతారో మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా పెంచి భావి తరాలకు మంచి వాతావరణాన్ని కానుకగా ఇద్దామని ప్రముఖ యాంకర్ సుమ కనకాల పిలుపునిచ్చారు.
Telangana Mar 5, 2023, 1:07 PM IST
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.
Telangana Feb 22, 2023, 10:35 AM IST
తమిళనాడు : భారత రాష్ట్ర సమితి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తమిళనాడులోని ఈశా ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Telangana Feb 19, 2023, 4:02 PM IST
మేడ్చల్ : చిన్నారుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, అడవుల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు తెలంగాణ అటవీశాఖ వనదర్శిని పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
Telangana Feb 14, 2023, 2:21 PM IST
`ధమాకా` చిత్రంతో విజయాన్ని అందుకుని జోరు మీదుంది శ్రీలీలా. విపరీతమైన క్రేజ్ని సొంతం చేసుకున్న ఈ క్యూట్ బ్యూటీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు.
Entertainment Feb 8, 2023, 7:30 PM IST
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా మొక్కల పెంపకాన్ని చేపట్టింది. హరిత హారం, పల్లె ప్రకృతి వనాలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ఇలా కేవలం చెట్ల పెంపకం కోసమే ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందింది.
Telangana Feb 8, 2023, 2:36 PM IST
హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది.
Telangana Jan 10, 2023, 1:19 PM IST
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు. నటుడు సముద్రఖని బిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించి ముందుకు తీసుకువెళుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు.
Entertainment Jan 4, 2023, 3:09 PM IST
హైదరాబాద్ : తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణాన్ని కాపాడేందుకు మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవoతంగా కొనసాగుతోంది.
Telangana Nov 22, 2022, 2:59 PM IST
హైదరాబాద్ : ఇటీవలే తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా నియమితులైన సోమా భరత్ కుమార్ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Telangana Nov 9, 2022, 4:21 PM IST
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హరితహారం, టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు యత్నిస్తున్నారు.
Telangana Oct 27, 2022, 11:38 AM IST
హైదరాబాద్ : బిగ్ బాస్ బ్యూటీ ఆరోహీ రావ్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Telangana Oct 12, 2022, 1:00 PM IST