విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, వైసీపీ నేత , విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతానని అంటున్నాడని, తన వెంట్రుక కూడా పీకలేడని ఎంపీ సవాల్ విసిరారు.
Andhra Pradesh Feb 16, 2024, 6:21 PM IST
Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల, బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. సీఎం రేవంత్ తో మాజీ మంత్రి దంపతులు.., ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేల్లో సంచలన విషయాలు, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ కమిటీ సంచలన నివేదిక, చంద్రబాబుకు బిగ్ షాక్.. ఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్.., మోడీ కులంపై వ్యాఖ్యలు : రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న జాతీయ బీసీ కమీషన్,హిందువులు అయోధ్య,కాశీ, మధురలను కోరుకుంటున్నారు: సీఎం యోగి, పాక్ ను ఓడించి ఫైనల్కు చేరిన ఆసీస్.. ఇక భారత్తో టైటిల్ పోరు.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 9, 2024, 7:27 AM IST
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు సంధించారు. టీడీపీ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నదని, బలహీనమైన దశలో ఉండటం మూలంగా చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని అన్నారు. వైఎస్ షర్మిల చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు.
Andhra Pradesh Feb 8, 2024, 9:36 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలపై తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రిని చంపినవారితో జగన్ ఒప్పందాలు చేసుకుంటున్నారని , జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన అసెంబ్లీకి కూడా రారని గొనె ప్రకాష్ రావు జోస్యం చెప్పారు.
Andhra Pradesh Feb 7, 2024, 6:47 PM IST
రాజధాని అమరావతి వున్న గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి పలువురు ఆసక్తి చూపుతున్నారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణకు చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా టాక్.
Andhra Pradesh Feb 4, 2024, 9:18 PM IST
వైసీపీ ఇప్పుడు మంగళగిరిలో వర్గాలుగా చీలిపోయింది. ఎమ్మెల్యే ఆర్కే, దొంతిరెడ్డి వేమారెడ్డి, గంజి చిరంజీవి వర్గాలుగా శ్రేణులు విడిపోయారు. ఎవరికి వారే అన్నట్లుగా వున్న వైసీపీని తిరిగి ఏకతాటిపైకి తెచ్చేందుకు విజయసాయిరెడ్డి, మర్రి రాజశేఖర్లు 3 గ్రూపుల్ని సమావేశపరిచారు.
Andhra Pradesh Jan 27, 2024, 2:58 PM IST
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ఎన్నో చేసిందని సజ్జల ఎద్దేవా చేశారు. షర్మిల ఏపీలో ఉండి మాట్లాడుతున్నారా , తెలంగాణలో వుండి మాట్లాడుతున్నారా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
Andhra Pradesh Jan 25, 2024, 3:11 PM IST
వైఎస్ షర్మిలతో భేటీ వ్యక్తిగతమన్నారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. తానూ, షర్మిల కూడా వైసీపీలో ఉండాల్సిన వాళ్లమేనని, కానీ తామే బయటకు వచ్చేశామంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
Andhra Pradesh Jan 24, 2024, 7:21 PM IST
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన కొణతాలతో షర్మిల భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Andhra Pradesh Jan 24, 2024, 8:16 AM IST
అయోధ్య రామ మందిరం కాంప్లెక్స్లో ఓ భక్తుడికి గుండెపోటు వచ్చింది. ఎయిర్ ఫోర్స్ తక్షణమే రంగంలోకి దిగింది. ఆన్సైట్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక హాస్పిటల్ వద్దకు సిబ్బంది తీసుకెళ్లారు. ఆ తర్వాత సివిల్ హాస్పిటల్కు తరలించారు.
NATIONAL Jan 22, 2024, 5:49 PM IST
వైసీపీ, వైఎస్ జగన్లపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల వాడిన బాష సరికాదని, చంద్రబాబు రోజూ చేసే ఆరోపణలే ఇప్పుడే షర్మిల చేశారని సజ్జల మండిపడ్డారు.
Andhra Pradesh Jan 21, 2024, 5:44 PM IST
వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడంతో ఏపీలో కాంగ్రెస్లో చేరికలు మొదలయ్యాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు శెట్టి గంగాధర్, మరికొందరు వైసీపీ నేతలు కూడా కాంగ్రెస్లో చేరారు.
Andhra Pradesh Jan 21, 2024, 4:04 PM IST
నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాలు చేస్తున్న అయ్యన్నపాత్రుడు ఈసారి తన వారసుడు చింతకాయల విజయ్ని చట్టసభలో చూడాలనుకుంటున్నాడు. తాను ఎప్పటిలాగే నర్సీపట్నం నుంచి అసెంబ్లీకి, విజయ్ని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అయ్యన్నపాత్రుడు భావిస్తున్నారు.
Andhra Pradesh Jan 18, 2024, 3:10 PM IST
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన ఆ పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలని కొణతాల భావిస్తున్నారు.
Andhra Pradesh Jan 17, 2024, 6:05 PM IST
మెగాస్టార్ చిరంజీవి `అంజి` సినిమాలో నటించారు. దీనికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ మూవీ వైరల్ అవుతుంది. దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పిన విషయం చక్కర్లు కొడుతుంది.
Entertainment Jan 16, 2024, 9:25 PM IST