ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంపై వివరణ ఇవ్వాల్సిందిగా జారీచేసిన షోకాజ్ నోటీసులపై ఐపిఎస్ ఎబి వెంకటేశ్వర్ రావు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
Andhra Pradesh Apr 6, 2022, 12:24 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. లేటెస్ట్ వార్తలేమిటో ఒకసారి చూసేయండి.
NATIONAL Apr 5, 2022, 4:13 PM IST
పెగాసెస్ అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి చైర్మెన్ గా హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
Andhra Pradesh Mar 25, 2022, 1:52 PM IST
పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్పందించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావుపై వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పరువునష్టం దావా వేయనున్నట్లు ఏబివి ప్రకటించారు.
Andhra Pradesh Mar 23, 2022, 5:21 PM IST
పెగాసస్ వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇలాంటి వ్యవస్థలను దేశ భద్రతకే ఉపయోగిస్తాం తప్పించి.. వ్యక్తిగత ప్రయోజనాలకి ఉపయోగించమన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్.
Andhra Pradesh Mar 22, 2022, 5:12 PM IST
పెగాసస్ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పెగాసెస్ ను తెరపైకి తెచ్చారని రఘురామ ఆరోపించారు.
Andhra Pradesh Mar 22, 2022, 4:37 PM IST
పెగాసస్ వ్యవహారం ఏపీలో అధికార , ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు.
Andhra Pradesh Mar 22, 2022, 4:01 PM IST
ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు పెగాసెస్ వ్యవహారమై టీడీపీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తే టీడీపీకి ఎందుకు భయం అని అడిగారు. ఇన్నాళ్లు ఏ కేసు పెట్టినా స్టే తీసుకువచ్చుకుంటామని టీడీపీ నేతలు ధీమాగా ఉండేవారని, పెగాసెస్ వ్యవహారంతో వారి ఆటకు చెక్ పడుతుందని అన్నారు.
Andhra Pradesh Mar 21, 2022, 8:02 PM IST
పెగాసెస్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ చేద్దాం అని నిర్ణయం తీసుకోగానే చంద్రబాబు నాయుడు.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో ప్రెస్ మీట్ పెట్టించి ఆరోపణల నుంచి తప్పించుకోవాలని చూశాడని వైసీపీ ఎమ్మెల్యే అంబటి అన్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా మీడియా ముందుకు రాకుండా.. అక్రమాలతో సస్పెన్షన్లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుతో ప్రెస్ మీట్ పెట్టించాడంటేనే.. వారు పెగాసెస్ వినియోగించారని అర్థం అవుతున్నదని ఆరోపించారు.
Andhra Pradesh Mar 21, 2022, 7:34 PM IST
ఆంధ్రప్రదేశ్లో పెగాసస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ పెగాసస్ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో పెగాసర్ గురించి మాట్లాడారా..? లేదా..? అనే స్పష్టత లేదని లోకేష్ పేర్కొన్నారు.
Andhra Pradesh Mar 21, 2022, 5:03 PM IST
పెగాసెస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయలేదన్నారు. కొనని సాఫ్ట్ వేర్ గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.
Andhra Pradesh Mar 21, 2022, 4:37 PM IST
పెగాసెస్పై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ విచారణకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పెగాసెస్ సాఫ్ట్ వేర్ విషయమై ఏపీ అసెంబ్లీలో ఇవాళ జరిగిన చర్చలో విచారణకు వైసీపీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Andhra Pradesh Mar 21, 2022, 4:09 PM IST
ప్రత్యర్ధి పార్టీలను భూ స్థాపితం చేసేందుకు చంద్రబాబు నాయుడు పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించారని వైసీపీ ఆరోపించింది. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ పై నిర్వహించిన చర్చలో పలువురు వైసీపీ సభ్యులు ఈ విషయమై మాట్లాడారు.
Andhra Pradesh Mar 21, 2022, 2:58 PM IST
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పెగాసస్ అంశంపై సభలో చర్చించడం సరికాదంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Andhra Pradesh Mar 21, 2022, 11:56 AM IST
చంద్రబాబుని చిక్కుల్లోకి నెట్టిన మమతా బెనర్జీ
NATIONAL Mar 19, 2022, 3:28 PM IST