జమ్మికుంట మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచలు తో పట్టణ సిఐ రమేష్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Andhra Pradesh Apr 12, 2023, 4:56 PM IST
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి యేటా 7 వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
Telangana Apr 9, 2023, 8:49 PM IST
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కార్ కోనసీమ జిల్లాలోని కలెక్టరేట్ ముందు రైతులు ఇవాళ ఆందోళన నిర్వహించారు.
Andhra Pradesh Jan 13, 2023, 12:23 PM IST
ధాన్యం సేకరణలో ముందస్తు అంచనాలతో అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
Andhra Pradesh Dec 5, 2022, 5:18 PM IST
తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణలా మారిందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Telangana Dec 3, 2022, 4:58 PM IST
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరలేకపోయింది. టేబుల్ టాపర్గా సెమీ ఫైనల్ చేరినా ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని అందుకుని ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీ తర్వాత సెలక్టర్లపై వేటు వేసిన బీసీసీఐ, తాజాగా మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్కి కూడా షాక్ ఇచ్చింది...
Cricket Nov 26, 2022, 7:27 PM IST
Hyderabad: మంత్రి గంగుల కమలాకర్ వరిధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,129 కొనుగోలు కేంద్రాల్లో 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ఇది గతేడాదితో పోలిస్తే ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు అధికమని తెలిపారు.
Telangana Nov 25, 2022, 11:40 PM IST
ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. నూకలు తినాలన్న బీజేపీ నేతలు గ్రామాల్లోకి వస్తే తోకలు కత్తిరించాలని ఆయన రైతాంగానికి పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ పెద్ద ట్రబుల్ ఇంజిన్ అని ఆయన సెటైర్లు వేశారు.
Telangana Nov 20, 2022, 6:12 PM IST
ఆయిల్ ఫామ్ పంటల సాగుపై రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్న ప్రాంతాల్లో వరి కాకుండా ఇతర పంటలను పండించేలా ప్రోత్సహిస్తామని కేటీఆర్ తెలిపారు.
Telangana Nov 18, 2022, 3:15 PM IST
వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు.
Telangana Nov 15, 2022, 9:39 PM IST
బీజేపీపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నూకలు తినమన్న వారి తోకలు కట్ చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Telangana Oct 15, 2022, 4:38 PM IST
ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. వైట్ బ్రోకెన్ రైస్ ఎగుమతిపై నిషేధం గురించి వాణిజ్య అండ్ ఆహార మంత్రిత్వ శాఖలు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
NATIONAL Aug 27, 2022, 4:15 PM IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నాయకులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తోసిపుచ్చారు. మతపరమైన విభజన రాజకీయాలకు బీజేపీ నాయకులు స్వస్తి పలకాలని సూచించారు.
Telangana Aug 24, 2022, 11:13 PM IST
2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ఆ బాధ నుంచి బయటపడకముందే 2007 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ చేతుల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది టీమిండియా. ఈ రెండు అపజయాల తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా, 100 కోట్ల మంది భారతీయుల కలను నిజం చేసింది...
Cricket Jul 29, 2022, 12:15 PM IST
శ్రీశాంత్... ఏం చేసినా అది వార్తే. కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్లోకి ఓ ఉప్పెనలా వచ్చిన శ్రీశాంత్, తన దూకుడుతో తక్కువ కాలంలో మంచి పాపులారిటీ, క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని, అంతే త్వరగా టీమ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు...
Cricket Jul 27, 2022, 5:25 PM IST