ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పశువులకు వింత వ్యాధి సోకింది. దీంతో పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రాంతంలోని పశువుల రక్తనమూనాలను తీసి ల్యాబ్ కు పంపారు.
Telangana Oct 9, 2022, 2:03 PM IST
2024 లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రానుందని తెలంగాణ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం సోమవారం నాడు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
Telangana Sep 5, 2022, 4:54 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. నూతన కలెక్టరేట్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు నూతన కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేశారు.
Telangana Sep 5, 2022, 3:35 PM IST
తమ డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ యూనివర్శిటీ ఎదుట విద్యార్ధులు ఆందోళనకు దిగారు. నిన్న కూడ విద్యార్ధులు ఆందోళన చేశారు
Telangana Aug 17, 2022, 5:52 PM IST
నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐకి చెందిన నలుగురు అరెస్ట్ కావడంతో నిఘా వర్గాలు అలర్టయ్యాయి. కేంద్ర నిఘా వర్గాలు కూడా ఈ విషయమై ఆరా తీశాయి. నిషేధిత సంస్థలతో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని అరెస్టైన వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Telangana Jul 7, 2022, 4:36 PM IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బస్వాపూర్ కు చెంందిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు చోరీ కేసులో దొంగలను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగలు మంకీ క్యాప్ కొనుగోలు చేసిన దుకాణంలో సీసీటీవీ పుజేటీ పరిశీలించారు.
Telangana Jul 6, 2022, 3:10 PM IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఉగ్రవాద లింకులు బటయపడ్డాయి. సిమీ అనుబంధ సంస్థ పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాదర్ పలువురు యువకులకు శిక్షణ ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ ఆటోనగర్ లో శిక్షణ ఇచ్చారని పోలీసులు గుర్తించారు.
Telangana Jul 6, 2022, 10:16 AM IST
మంచినీళ్లు అనుకొని పొరపాటున యాసిడ్ తాగిన ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది. బట్టల షాపులో పెళ్లి దుస్తులు కొనుగోలు చేసే సమయంలో మంచినీళ్లనుకొని యాసిడ్ తాగాడు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Telangana Jun 26, 2022, 12:11 PM IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం మహంతంలో మహిళపై ముగ్గురు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే 100కు బాధితురాలు ఫోన్ చేయడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana May 18, 2022, 12:34 PM IST
నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసపత్రిలో డాక్టర్ శ్వేత అనుమానాస్పద స్థితిలో మరణించింది. గుండెపోటుతో మరణించిందా లేదా ఇతరత్రా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana May 13, 2022, 3:01 PM IST
నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లిలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. బైక్ పై వెళ్తున్నవారిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు మరణించారు.
Telangana May 10, 2022, 9:50 AM IST
అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలని ఏపీ సీఎం జగన్ కు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సవాల్ విసిరారు. కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు.
Telangana Apr 15, 2022, 3:37 PM IST
ఎంఐఎం శాసనసభపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీపై నమోదైన రెండు కేసులను నాంపల్లి కోర్టు ఇవాళ కొట్టివేసింది. నిర్మల్, నిజామాబాద్ లలో హేట్ స్పీచ్ లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Telangana Apr 13, 2022, 2:43 PM IST
ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కేసులో తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిజామాబాద్, నిర్మల్ కేసులకు సంబంధించి తీర్పులను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
Telangana Apr 12, 2022, 1:22 PM IST
టీ తాగుతుండగా చెలరేగిన వివాదం.. చివరికి ఆ టీ స్టాల్ యజమానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్ లో రౌడీషీటర్ల గ్యాంగ్ వార్ లో ఓ టీస్టాల్ నుజ్జునుజ్జయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది..
Telangana Feb 16, 2022, 12:42 PM IST