గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ స్పందించింది. గద్దర్ మృతి తీవ్రంగా కలిచివేసిందని ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అవసరాల రీత్యా ఆయనను బయటకు పంపినట్టుగా మావోయిస్టు పార్టీ తెలిపింది.
Telangana Aug 7, 2023, 4:21 PM IST
1980వ దశకంలో గద్దర్ పాటలతో అనేక మంది యువత పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరారు. పీపుల్స్ వార్ ఉద్యమంలో యువతను ఆకర్షించడంలో గద్దర్ ఆట, పాటలు కీలకంగా వహించేవారు.
Telangana Aug 6, 2023, 7:00 PM IST
వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మావోయిస్టులను అడవులో నుండి తీసుకువచ్చి జాగ్రత్తగా అడవులో దింపడంలో గద్దర్ కీలకంగా వ్యవహరించారు.
Telangana Aug 6, 2023, 6:27 PM IST
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) భార్య శిరీష అలియాస్ పద్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఆర్కే భార్య శిరీష అరెస్ట్పై ఎన్ఐఏ ప్రకటన చేసింది.
Andhra Pradesh Jul 22, 2023, 5:09 PM IST
మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి తరలించారు.
Andhra Pradesh Jul 21, 2023, 5:11 PM IST
ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. ఈ విషయమై కేసీఆర్ స్పందించాలని ఆయన కోరారు.
Telangana Jun 16, 2023, 4:07 PM IST
ప్రొఫెసర్ హరగోపాల్పై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. హరగోపాల్తో పాటు 152 మందిపై కేసు పెట్టారు. 2022 ఆగస్ట్ 19న తాడ్వాయి పీఎస్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Telangana Jun 15, 2023, 8:16 PM IST
మావో యిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి చెందినట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. సుదర్శన్ మృతిపై ఈ నెల 5వ తేదీ నుండి ఆగష్టు 3వ తేదీ వరకు సంస్మరణ సమావేశాలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది.
Telangana Jun 4, 2023, 9:40 AM IST
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లకు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఛత్తీస్గడ్లో వారు ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు.
NATIONAL Jun 2, 2023, 12:48 PM IST
భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులకు డబ్బులు సరఫరా చేస్తున్నారని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana May 11, 2023, 3:43 PM IST
జార్ఖండ్ లో దుండగులు రెచ్చిపోయారు. హైదరాబాద్ కు చెందిన శరత్బాబును కాల్చి చంపారు.
NATIONAL May 9, 2023, 10:28 PM IST
ఒడిశా రాష్ట్రంలోని కలహండిలో ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
NATIONAL May 9, 2023, 3:00 PM IST
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. అందులో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు.
NATIONAL May 8, 2023, 10:44 AM IST
అధికార పార్టీ సర్పంచ్ లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖ జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతోంది.
Telangana May 8, 2023, 10:29 AM IST
తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఆ ప్రాంతం నుంచి పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
NATIONAL May 8, 2023, 6:48 AM IST