తీవ్రమైన గాయాలతో అక్కడకి దగ్గరలో ఉన్న హాస్పటిల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే మరణించారని డాక్టర్లు నిర్దారించారు.
Entertainment Apr 11, 2024, 4:24 PM IST
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఇవాళ జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
NATIONAL Apr 2, 2024, 11:45 AM IST
జమ్మూ కాశ్మీర్ లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.
NATIONAL Mar 29, 2024, 10:56 AM IST
రాజస్థాన్ బస్సీలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదానికి బాయిలర్ పేలుడు కారణమని అధికారులు ప్రకటించారు.
NATIONAL Mar 24, 2024, 6:41 AM IST
బొగ్గు గని కూలిపోవడంతో 12 మంది మైనర్లు దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జరిగింది. దీనిపై బలుచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
INTERNATIONAL Mar 21, 2024, 7:59 AM IST
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఇవాళ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
NATIONAL Mar 19, 2024, 9:29 AM IST
కోల్కత్తాలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.
NATIONAL Mar 18, 2024, 8:16 AM IST
పాకిస్థాన్ లో ఘోరం జరిగింది. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మరణించారు. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు అలీ జర్దారీ ఖండించారు.
INTERNATIONAL Mar 17, 2024, 4:51 PM IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.
NATIONAL Mar 12, 2024, 7:58 AM IST
మహిళా దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో బీజేపీ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో తొక్కిసాలట జరగడంతో ఓ మహిళ మరణించింది. ఈ కార్యక్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని శివసేన డిమాండ్ చేసింది.
NATIONAL Mar 9, 2024, 6:32 PM IST
నంద్యాల జిల్లాలో ఇవాళ ఉదయం విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Andhra Pradesh Mar 6, 2024, 7:18 AM IST
ఇజ్రాయిల్ పై దాడిని క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు భారతీయులకు గాయాలు అయ్యాయి. వీరంతా కేరళకు చెందిన వారు. భారతీయుడు మరణం పట్ల ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది.
INTERNATIONAL Mar 5, 2024, 11:54 AM IST
అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.
Telangana Mar 4, 2024, 6:16 AM IST
ఉత్తర బుర్కినా ఫాసోలో ‘‘సండే మాస్ ’’ టార్గెట్గా క్యాథలిక్ చర్చిపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 15 మంది పౌరులు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో చురుగ్గా వున్న జిహాదీ గ్రూపులే ఈ దాడికి పాల్పడి వుంటాయని పోలీసులు భావిస్తున్నారు.
INTERNATIONAL Feb 26, 2024, 12:04 PM IST
రోడ్డు పక్కన లారీ టైరు మారుస్తుంటే జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన కాకినాడలో కలకలం రేపింది.
Andhra Pradesh Feb 26, 2024, 8:38 AM IST