GST జూలై 1, 2017 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 13 సెస్లతో సహా ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్ , వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) వంటి 17 స్థానిక లెవీలను ఉపసంహరించి ఈ కొత్త GST విధానం ప్రవేశపెట్టింది. జీఎస్టీ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక గణాంకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మనముందు ఉంచారు.
business Jun 30, 2023, 11:26 PM IST
యూట్యూబ్ ఛానల్ నడిపే వారికి ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుతున్నాయి తాజాగా దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లలో 15 మందికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. వీరంతా పన్ను ఎగవేస్తున్నారని ఐటీ శాఖ తెలిపింది.
business Jun 29, 2023, 8:40 PM IST
బుధవారం జిడిపి వృద్ధి గణాంకాల తర్వాత, నేడు వచ్చిన జిఎస్టి వసూళ్లు మరోసారి ఆర్థిక బలాన్ని సూచించాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.57 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది మే నెల గణాంకాలతో పోలిస్తే ఇది 12 శాతం పెరిగింది. అయితే ఏప్రిల్తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో దాదాపు 30 వేల కోట్లు తగ్గుదల నమోదైంది.
business Jun 1, 2023, 7:28 PM IST
దేశంలోని 24 పెద్ద దిగుమతిదారులు రూ. 11,000 కోట్ల ఇంటిగ్రేటెడ్ GST ఎగవేతను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తెలిపాయి. ఇప్పటివరకు సుమారు 24 కేసుల్లో సుమారు రూ.11,000 కోట్ల చోరీ జరిగినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించి ఏడు యూనిట్లకు నోటీసులు పంపామని ఏజెన్సీ సీనియర్ అధికారి ఓ మీడియా సంస్థకు తెలిపారు.
business May 12, 2023, 4:12 PM IST
ఏప్రిల్లో జిఎస్టి వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1.87 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక నెలలో వసూలైన అత్యధిక జీఎస్టీ ఆదాయం ఇదే. జులై, 2017లో జిఎస్టి విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి అత్యధిక పన్ను వసూళ్లు గత ఏడాది ఏప్రిల్లో రూ. 1.68 లక్షల కోట్లుగా ఉంది.
business May 1, 2023, 11:50 PM IST
ప్రతి నెల ప్రారంభంలో ఫైనాన్స్కు సంబంధించిన కొన్ని నిబంధనలలో మార్పులు రావడం సహజం. దీని ప్రకారం, మే 1 నుండి కొన్ని నిబంధనలలో మార్పులు రాబోతున్నాయి. ఇవి సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం.
business May 1, 2023, 12:58 AM IST
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా భారత ఆర్థిక వృద్ధికపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2023లో ప్రపంచ వృద్ధిలో 15 శాతం భారత్దేనని అన్నారు. మార్చితో ముగిసే సంవత్సరానికి 6.8 శాతంతో భారత్ వృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
business Apr 5, 2023, 12:25 PM IST
మీరు ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్ భోజనం చేసిన తర్వాత బిల్లును జాగ్రత్తగా గమనించారా. బిల్లులో జీఎస్టీ రూపంలో చార్జ్ చేయడం గమనించి ఉంటారు. కానీ చాలా రకాల హోటల్స్, రెస్టారెంట్లు జీఎస్టీ పరిధిలోకి రావని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. లేదా ఆ హోటల్ జీఎస్టీ స్లాబులు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కొందరు కస్టమర్లను మోసం చేసేందుకు నకిలీ జీఎస్టీని వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. వీరిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
business Mar 16, 2023, 1:40 AM IST
పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం కూడా స్థిరంగానే ఉన్నాయి. నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఎంత ధర పలుకుతుందో తెలుసుకోండి..
business Feb 19, 2023, 7:39 AM IST
స్టేషనరీపై వున్న జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని కౌన్సిల్లో నిర్ణయించినట్లు చెప్పారు
NATIONAL Feb 18, 2023, 7:25 PM IST
Petrol and Diesel Rate Today: హైదరాబాదులో శుక్రవారం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి గడిచిన 8 నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. . అయితే తాజాగా నిర్మలా సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తెస్తాము అనే ప్రతిపాదన పై పరిశీలిస్తున్నాము అనే ప్రకటన చేయడంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత మేర తగ్గుతాయనే చర్చ ప్రస్తుతం మొదలైంది.
business Feb 17, 2023, 10:09 AM IST
పెట్రోల్, డీజిల్పై జీఎస్టీ: పెట్రోలు, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాల సమ్మతి అవసరమని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోగలమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం అన్నారు.
NATIONAL Feb 16, 2023, 2:29 AM IST
జీఎస్టీ పరిహరం చెల్లింపులో ఏజీ సర్టిఫికెట్ సమర్పించని కారణంగా కొన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేయలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
NATIONAL Feb 13, 2023, 5:59 PM IST
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్, పన్నుల శాఖ అధికారులు బుధవారం రాత్రి సోలన్ జిల్లాలోని పర్వానూలోని అదానీ గ్రూప్కు చెందిన యూనిట్పై దాడి చేశారు.
NATIONAL Feb 9, 2023, 2:51 PM IST
ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన జీఎస్టీ బకాయిలపై వైసీపీ ఎంపీ బాలశౌరీ అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటన చేశారు.2022 మే 31 వరకు అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని .. బ్యాక్ టు బ్యాక్ లోన్ ద్వారా క్లియర్ చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు.
Andhra Pradesh Feb 6, 2023, 2:31 PM IST