విజయనగరంకు చెందిన పూసపాటి రాజవంశీకులు అశోక గజపతి రాజు అతి సాధారణ వ్యక్తిలా రైలు ప్రయాణం చేసారు. భార్యతో కలిసి హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఆయన కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Andhra Pradesh Jan 11, 2024, 10:15 AM IST
విశాఖపట్నం : మాజీ కేంద్ర మంత్రి, సింహాచలం ఆలయ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఇవాళ(మంగళవారం) వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
Andhra Pradesh Dec 13, 2022, 1:02 PM IST
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్ధితులకు ప్రజలే కారణమని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఆరోపించారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే అమ్మాయిలు వణికిపోతున్నారని.. రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువయ్యాయని అశోక్ ఆరోపించారు.
Andhra Pradesh Dec 2, 2022, 4:45 PM IST
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ల లీకేజ్ ఘటనలో టీడీపీ సీనియర్ నేత నారాయణను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. లీకేజ్ పాపాన్ని నారాయణపై వేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైరయ్యారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం సాధారణ విషయంగా మారిపోయిందని అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh May 10, 2022, 4:07 PM IST
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన పవిత్ర పుణ్యక్షేత్రం కోదండరామాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్లాల్ పాల్గొన్నారు.
Andhra Pradesh Apr 25, 2022, 11:35 AM IST
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మాన్సాస్ ట్రస్ట్ పాలకమండలిని త్వరలోనే నియమిస్తామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సింహాచలం భూముల సమస్యపైనా కోర్టులో పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra Pradesh Apr 7, 2022, 9:54 PM IST
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. అయితే అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు ఈ కార్యక్రమానికి గైర్హజరయ్యారు. ఆయన లేకుండానే ప్రమాణ స్వీకారం జరిగింది.
Andhra Pradesh Apr 7, 2022, 8:59 PM IST
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు (former central minister ashok gajapathi raju) కు ఆంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం లభించింది. తెలుగు భాష వికాసానికి కృషి చేసిన విజయనగర సంస్థానం నేటి వారసులు అయిన అశోక గజపతి రాజు దంపతులకు ఈ అవార్డును అందించారు.
Andhra Pradesh Feb 5, 2022, 9:35 AM IST
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు (Ashok Gajapathi Raju) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) ఊరట లభించింది. రామతీర్థం (Ramateertham) ఘటనకు సంబంధించి అశోక్ గజపతి రాజుపై నమోదైన ఎఫ్ఐఆర్ తదుపరి చర్యలు తీసుకొవద్దని ఆదేశించింది.
Andhra Pradesh Dec 30, 2021, 5:04 PM IST
రామతీర్థంలో నిన్న జరిగిన ఘటన విచిత్రంగా ఉందన్నారు. శంకుస్థాపన సమయంలో ఆచారాలను పాటించలేదన్నారు. ఇదే తనకు బాధను కల్గించిందని మాజీ కేంద్ర మంత్రి చెప్పారు. హిందూ ధర్మ ప్రకారమే ఆలయాలకు విరాళాలు తీసుకొంటారన్నారు. ఆలయాల నిధులను వైసీపీ సర్కార్ ఇతర పనులకు వాడుకొంటుందన్నారు.
Andhra Pradesh Dec 23, 2021, 5:08 PM IST
రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండరామాలయం శంకుస్థాపన సమయంలో విధులకు ఆటంకం కల్గించారని ఆలయ ఈఓ నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ ఆశోక్ గజపతిరాజుపై
473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Andhra Pradesh Dec 23, 2021, 9:10 AM IST
పార్లమెంట్ నిరవధిక వాయిదా... కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలన్న హరీష్ రావు
NATIONAL Dec 22, 2021, 5:04 PM IST
రామతీర్ధం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై దాడి అమానుషమని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. మంత్రుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ విజసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ ధర్మకర్తతో అస్సలు సరితూగరని విమర్శించారు.
Andhra Pradesh Dec 22, 2021, 5:00 PM IST
విజయనగరం (Vizianagram) జిల్లాలోని రామతీర్థంలోని బోడికొండపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోడికొండపై కోదండ రాముని ఆలయ (Ramatheertham temple) పునర్నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఆలయ పునర్మిరాణ శంకుస్థాపనను ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్గజపతి రాజు (Ashok Gajapathi Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh Dec 22, 2021, 10:50 AM IST
వైసీపీ అధికారంలోకి రాగానే ట్రస్టు భూములపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుందని.. ఎప్పుడు మాట్లాడినా నన్ను జైలుకు పంపిస్తానని అంటున్నారంటూ అశోక్ గజపతి రాజు ధ్వజమెత్తారు. బహుశా బెయిల్పై వచ్చిన పెద్దలకు జైలు అంటే చాలా ఇష్టం అనుకుంటా అంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి.
Andhra Pradesh Sep 3, 2021, 8:00 PM IST