Asianet News TeluguAsianet News Telugu
133 results for "

Mro

"
garividi mro death with coronagarividi mro death with corona

ఏపీలో కరోనా మృత్యుఘోష...గరివిడి తహసీల్దార్ మృతి

విజయనగరం జిల్లాలో కరోనా మహమ్మారి బారినపడి ఓ తహసిల్దార్ మృత్యువాతపడ్డారు. 

Andhra Pradesh Jul 29, 2020, 1:08 PM IST

MRO Commits Suicide In KurnoolMRO Commits Suicide In Kurnool

చెట్టుకు ఉరేసుకొని కర్నూల్ లో ఎమ్మార్వో సూసైడ్

శ్రీనివాసులు ఐడెంటి కార్డు ఆధారంగా ఆయన్ని తహసిల్దార్ అని పోలీసులు గుర్తించారు. రాజకీయ ఒత్తిళ్లతో, లేక కుటుంబ కలహాలతో, లేక ఆరోగ్య కారణాల రీత్యా ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Andhra Pradesh Jun 30, 2020, 7:21 AM IST

thadepalligudem mro vro infected with coronavirusthadepalligudem mro vro infected with coronavirus

తాడేపల్లిగూడెం ఎమ్మార్వోకు కరోనా... కుమారుడు, వీర్వోకు కూడా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విశ్వరూపం దాలుస్తోంది. 

Andhra Pradesh Jun 27, 2020, 6:17 PM IST

Ameerpet MRO infected with Coronavirus in TelanganaAmeerpet MRO infected with Coronavirus in Telangana

అమీర్ పేట ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్: కార్యాలయ సిబ్బంది క్వారంటైన్

అమీర్ పేట ఎమ్మార్వో చంద్రకళకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె ఇటీవల కార్పోరేటర్ శేషుకుమారితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాంతో కార్యాలయ సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.

Hyderabad Jun 27, 2020, 5:01 PM IST

Arrested Shaikpet NRO Sujatha's husband Ajay commits suicideArrested Shaikpet NRO Sujatha's husband Ajay commits suicide

రూ. 40 కోట్ల భూవివాదం: షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను భవనంపై నుంచి బలవన్మరణానికి పాల్పడ్డారు.

Telangana Jun 17, 2020, 10:33 AM IST

Shaikpet MRO Sujatha arrested by Telangana ACBShaikpet MRO Sujatha arrested by Telangana ACB

రూ. 40 కోట్ల భూ వివాదం: షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్టు

హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల రూ.40 కోట్ల భూమి వ్యవహారంలో షేక్ పేట ఎమ్మార్వో సుజాత పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో సుజాతను తెలంగాణ ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Telangana Jun 8, 2020, 7:09 PM IST

Shaikpet MRO Sujatha not giving clarity on Rs 30 lakhsShaikpet MRO Sujatha not giving clarity on Rs 30 lakhs

రూ. 40 కోట్ల భూ వివాదం: సమాధానం ఇవ్వని ఎమ్మార్వో సుజాత

హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని రూ.40 కోట్ల భూవివాదానికి సంబంధించి ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన నివాసంలో పట్టుబడిన రూ.30 లక్షలపై ఎమ్మార్వో సుజాత స్పష్టత ఇవ్వడం లేదు.

Telangana Jun 8, 2020, 4:41 PM IST

CBI Officers Investgating MRO Sujatha Over Shake peta land caseCBI Officers Investgating MRO Sujatha Over Shake peta land case

షేక్ పేట భూ వ్యవహారం.... బయటపడుతున్న ఎమ్మార్వో సుజాత అక్రమాలు

సుజాత ఇంట్లో షేక్ పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను‌ కూడా ఏసీబీ అధికారులు‌ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇవాళ మరోసారి సుజాతను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది.
 

Telangana Jun 8, 2020, 11:47 AM IST

Air Space to be freed for Civil Aviation: NIrmala SitharamanAir Space to be freed for Civil Aviation: NIrmala Sitharaman

భారీగా తగ్గనున్న విమాన ప్రయాణ సమయం, ఎయిర్ స్పేస్ పై ఆర్ధిక మంత్రి కీలక ప్రకటన

భారత ఆర్ధిక ప్రగతికి అత్యంత అవసరమైన సివిల్ ఏవియేషన్ రంగం గురించి మాట్లాడుతూ.... ప్రస్తుతం భారతదేశంలో కేవలం 60 శాతం ఎయిర్ స్పేస్ (గగనతలం) మాత్రమే పౌరవిమానయానం కోసం అందుబాటులో ఉందని దీన్ని పెంచుతున్నట్టు ఆమె తెలిపారు. 

NATIONAL May 16, 2020, 6:00 PM IST

MRO and Lady doctor infected with Covid-19 at AnanthapurMRO and Lady doctor infected with Covid-19 at Ananthapur

కరోనా వైరస్: అనంతలో మహిళా ఎమ్మార్వోకు, మహిళా డాక్టర్ కు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఇద్దరు మహిళలకు కరోనా వైరస్ సోకింది. వారిలో ఒకరు తాహిసిల్దార్ కాగా మరొకరు డాక్టర్. దీంతో అనంతపురంలో కరోనా కలకలం సృష్టిస్తోంది.

Districts Apr 14, 2020, 12:17 PM IST

Lockdown : Gambhiraopet MRO Suma Chowdary Beating people with stickLockdown : Gambhiraopet MRO Suma Chowdary Beating people with stick
Video Icon

లేడీ ఎమ్మార్వో వీరంగం... బూతులు తిడుతూ... కర్రతో కొడుతూ...

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల తాసిల్దార్ సుమ చౌదరి లాక్ డౌన్ సందర్భంగా కర్ర చేతిలో పట్టుకొని హల్ చల్ చేసింది. 

Telangana Apr 9, 2020, 11:07 AM IST

Villagers holds variety protest infront of mothkur mro office over land issueVillagers holds variety protest infront of mothkur mro office over land issue

లంచంగా మంగళసూత్రాలు, ఉంగరాలు: మోత్కూరులో రెవిన్యూ ఆఫీస్ ఎదుట నిరసన


 ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోత్కూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారు  గురువారం నాడు ధర్నాకు దిగారు. మహిళలు తమ మెడలోని మంగళసూత్రాలు, పురుషులు ఉంగరాలను లంచంగా ఇస్తామని రెవిన్యూ అధికారులకు చెప్పారు. తమ సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.

 

Telangana Feb 20, 2020, 2:44 PM IST

Villagers abduct MRO Malleswari at VenkatayapalemVillagers abduct MRO Malleswari at Venkatayapalem
Video Icon

ఎమ్మార్వో మల్లేశ్వరికి అమరావతి సెగ

కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు రాజధానిలో ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయంపై అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Andhra Pradesh Feb 19, 2020, 4:17 PM IST

cid officials raids on kanaganapalli mro office over insider trading allegationscid officials raids on kanaganapalli mro office over insider trading allegations

అనంతలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జాడలు: ఎమ్మార్వోకు అమరావతిలో భూములు..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో కలకం రేపిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారం తాజాగా అనంతపురం జిల్లాకు పాకింది. కనగానపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

Andhra Pradesh Feb 18, 2020, 5:22 PM IST