విజయనగరం జిల్లాలో కరోనా మహమ్మారి బారినపడి ఓ తహసిల్దార్ మృత్యువాతపడ్డారు.
Andhra Pradesh Jul 29, 2020, 1:08 PM IST
శ్రీనివాసులు ఐడెంటి కార్డు ఆధారంగా ఆయన్ని తహసిల్దార్ అని పోలీసులు గుర్తించారు. రాజకీయ ఒత్తిళ్లతో, లేక కుటుంబ కలహాలతో, లేక ఆరోగ్య కారణాల రీత్యా ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh Jun 30, 2020, 7:21 AM IST
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విశ్వరూపం దాలుస్తోంది.
Andhra Pradesh Jun 27, 2020, 6:17 PM IST
అమీర్ పేట ఎమ్మార్వో చంద్రకళకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె ఇటీవల కార్పోరేటర్ శేషుకుమారితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాంతో కార్యాలయ సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.
Hyderabad Jun 27, 2020, 5:01 PM IST
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను భవనంపై నుంచి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Telangana Jun 17, 2020, 10:33 AM IST
హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల రూ.40 కోట్ల భూమి వ్యవహారంలో షేక్ పేట ఎమ్మార్వో సుజాత పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో సుజాతను తెలంగాణ ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు.
Telangana Jun 8, 2020, 7:09 PM IST
హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని రూ.40 కోట్ల భూవివాదానికి సంబంధించి ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తన నివాసంలో పట్టుబడిన రూ.30 లక్షలపై ఎమ్మార్వో సుజాత స్పష్టత ఇవ్వడం లేదు.
Telangana Jun 8, 2020, 4:41 PM IST
సుజాత ఇంట్లో షేక్ పేట్కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇవాళ మరోసారి సుజాతను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది.
Telangana Jun 8, 2020, 11:47 AM IST
Telangana Jun 7, 2020, 4:24 PM IST
భారత ఆర్ధిక ప్రగతికి అత్యంత అవసరమైన సివిల్ ఏవియేషన్ రంగం గురించి మాట్లాడుతూ.... ప్రస్తుతం భారతదేశంలో కేవలం 60 శాతం ఎయిర్ స్పేస్ (గగనతలం) మాత్రమే పౌరవిమానయానం కోసం అందుబాటులో ఉందని దీన్ని పెంచుతున్నట్టు ఆమె తెలిపారు.
NATIONAL May 16, 2020, 6:00 PM IST
Districts Apr 14, 2020, 12:17 PM IST
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల తాసిల్దార్ సుమ చౌదరి లాక్ డౌన్ సందర్భంగా కర్ర చేతిలో పట్టుకొని హల్ చల్ చేసింది.
Telangana Apr 9, 2020, 11:07 AM IST
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోత్కూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారు గురువారం నాడు ధర్నాకు దిగారు. మహిళలు తమ మెడలోని మంగళసూత్రాలు, పురుషులు ఉంగరాలను లంచంగా ఇస్తామని రెవిన్యూ అధికారులకు చెప్పారు. తమ సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.
Telangana Feb 20, 2020, 2:44 PM IST
కృష్ణా, గుంటూరు జిల్లాల పేదలకు రాజధానిలో ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయంపై అమరావతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Andhra Pradesh Feb 19, 2020, 4:17 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో కలకం రేపిన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం తాజాగా అనంతపురం జిల్లాకు పాకింది. కనగానపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Andhra Pradesh Feb 18, 2020, 5:22 PM IST