ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో బుధవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల మహిళా సంరక్షణపై తీవ్ర జరుగుతన్న నేపథ్యంలో ఏపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh Dec 11, 2019, 4:45 PM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశపై రేప్, హత్య ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్ జడ్జితో విచారించేందుకు సుప్రీం కోర్టు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana Dec 11, 2019, 4:24 PM IST
నిందితుడు జాదవ్ అరవింద్ ది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాగాల. కాగా... తల్లిదండ్రుల తో కలిసి బతుకు దెరువు కోసం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలానికి వచ్చాడు. కాగా... స్థానికంగా ఉండే పదో తరగతి విద్యార్థిని ప్రేమించిన అరవింద్... ఆమె వేరే యువకుడితో చనువుగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.
Telangana Dec 11, 2019, 10:29 AM IST
విచారణ లో భాగంగా.. నిందితుల కుటుంబసభ్యులను వారు విచారించారు. ఆ సమయంలో ‘‘ మైనర్లు అని కూడా చూడకుండా మా బిడ్డలను ఎన్ కౌంటర్ చేశారు’ అంటూ వారు అధికారులను ప్రశ్నించినట్లుసమాచారం.
Telangana Dec 11, 2019, 8:22 AM IST
ఘటన సమయంలో 10 మంది స్పెషల్పార్టీ పోలీసులు ఉండగా.. ఇద్దరి నుంచి నిందితులు తుపాకులు లాక్కొన్నారు. మిగతా 8 మంది పోలీసులు ఆ నలుగురిపై కాల్పులు జరిపారు. అయితే.. ఎవరి తూటాలతో నిందితులు మరణించారనేది తేలాల్సి ఉంది. మృతుల శరీరాల్లోంచి తూటాలు లభ్యమైఉం టే వాటి నంబర్ల ఆధారంగా ఎవరు కాల్చారో గుర్తించవచ్చు.
Telangana Dec 11, 2019, 7:56 AM IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుమస్తాగా చేరారు. క్రమంగా సీనియర్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగిన అతను.. వారంలో ఐదు రోజులు పనిచేసే ప్రదేశంలో ఉంటూ.. శని, ఆదివారాల్లో శంషాబాద్లోని తన ఇంటికి వచ్చేవారు.
Telangana Dec 11, 2019, 7:35 AM IST
సిద్ధిపేట రైతు బజారులో ఇర్కోడ్ మహిళా సమాఖ్య ఫుడ్స్ ఆధ్వర్యంలో నెలకొల్పిన మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు.
Districts Dec 10, 2019, 9:51 PM IST
దిశ నిందితుల ఎన్కౌంటర్ విచారణ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
Telangana Dec 10, 2019, 6:25 PM IST
ప్రజలు మహిళపై నేరాలు, భద్రతపై ఏమనుకుంటున్నారు అన్న దానిపై ప్రముఖ సెర్చింజిన్ యూసీ బ్రౌజర్ నిర్వహించిన సర్వేలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
NATIONAL Dec 10, 2019, 6:23 PM IST
ఎన్ కౌంటర్ కి మద్దతుగా జగన్ చేసిన కామెంట్స్ పై దళిత నేతలు మండిపడుతున్నారు. ఎన్కౌంటర్లను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్ధించడం దుర్మార్గమని ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరమ్ అధ్యక్షుడు కందుల ఆనందరావు విమర్శించారు.
Andhra Pradesh Dec 10, 2019, 1:01 PM IST
ఈ నెల 6వ తేదీన చటాన్పల్లి వద్ద దిశ నిందితులు ఎన్కౌంటర్లో మృతి చెందడంపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ జరిపింది.
Telangana Dec 10, 2019, 12:51 PM IST
దిశపై గ్యాంగ్రేప్కు పాల్పడి దహనం చేశారని సైబరాబాద్ పోలీసులు జాతీయ మానవ హక్కుల సంఘానికి మంగళవారం నాడు నివేదికను అందించారు.
Telangana Dec 10, 2019, 11:44 AM IST
దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు హ్యాట్స్ ఆప్ చెప్పారు. తెలంగాణ పోలీసులను అభినందించారు కూడా. జగన్ చర్య ఏ విధమైన సంకేతాలను ఇస్తుందనేది ప్రశ్న.
Opinion Dec 10, 2019, 10:56 AM IST
ప్రధాన నిందితుడు ఆరిఫ్ ఒంట్లో మూడు తూటాలు దిగినా.. పిస్టల్ వదలకుండా చేతిలో అలాగే ఎలా ఉందని సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో నిందితుడు చెన్నకేశవులు చేతిలోనూ పిస్టల్ అలాగే ఉందన్న విషయంపై కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Telangana Dec 10, 2019, 9:06 AM IST
ఈ విచారణ లో భాగంగా.. నిందితుల కుటుంబసభ్యులను వారు విచారించారు. ఆ సమయంలో ‘‘ మైనర్లు అని కూడా చూడకుండా మా బిడ్డలను ఎన్ కౌంటర్ చేశారు’ అంటూ వారు అధికారులను ప్రశ్నించినట్లుసమాచారం.
Telangana Dec 10, 2019, 8:34 AM IST