మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్కు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు (harish rao). వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల (huzurabad bypoll) ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వర్షానికి తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.
Telangana Oct 17, 2021, 8:30 PM IST
టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు గాను పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 26, 27 తేదీలలో హుజురాబాద్లో జరిగే ఎన్నికల సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ (trslp) సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు.
Telangana Oct 17, 2021, 5:18 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad byPoll) పోరులో స్వతంత్ర అభ్యర్థులు (independent candidates) ప్రధాన పార్టీలను కలవరపెడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లోలాగా (dubbaka bypoll) ఎక్కడ తమను దెబ్బతీస్తారేమోనని గుబులు చెందుతున్నారు
Telangana Oct 17, 2021, 4:21 PM IST
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై (etela rajender) మండిపడ్డారు మంత్రి హరీశ్ రావ్ (harish rao). బీజేపీలో (bjp) చేరిన తర్వాత ఈటల రాజేందర్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ (trs) పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావ్ ఎద్దేవా చేశారు.
Telangana Oct 16, 2021, 9:29 PM IST
అయినా కూడ 30 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ ముగ్గురి మధ్యే ఉంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్ధులు చీల్చే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Telangana Oct 14, 2021, 1:01 PM IST
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న హుజురాబాద్ (Huzurabad ByPoll), బద్వేల్ ఉపఎన్నిక (badvel ByPoll)కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో హుజురాబాద్ బైపోల్ బరిలో 37 మంది, బద్వేల్ బరిలో మొత్తం 15 మంది వున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Telangana Oct 13, 2021, 3:50 PM IST
హుజురాబాద్ ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్కు టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. బీజేపీ, ఆ పార్టీ అభ్యర్థి ఈటలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్పై, టీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేసి లబ్దిపొందాలని చూడటమే కాకుండా, డబ్బు తీసుకోవాలని ఓటర్లను ఒత్తిడి చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు.
Telangana Oct 12, 2021, 8:34 PM IST
ఈ నియోజకవర్గంలో రెడ్డి, మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ, మాల, మాదిగ, ఎస్టీల ఓట్ల కోసం అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల సంఖ్యలో ఓటర్లు కలిగిన కుమ్మరి, పెరిక కులస్తులపైనా అదే కులా లకు చెందిన ఇన్చార్జి నేతలు దృష్టి పెట్టా
Telangana Oct 12, 2021, 12:36 PM IST
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈటెల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Telangana Oct 12, 2021, 7:40 AM IST
హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఈటల రాజేందర్ భార్య జమున ప్రచారం చేశారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ప్రచారం చేస్తూ ఎంత ప్రచారం చేసినా, చేయకున్నా ఈటల రాజేందరే గెలుస్తారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారని అన్నారు. ప్రజలు ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని కోరారు.
Telangana Oct 11, 2021, 8:33 PM IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈటెల రాజేందర్ కోవర్ట్ అని, ఇది తాను కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ అంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. హుజురాబాద్కు వచ్చి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయి వుండి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని స్టేట్మెంట్ ఇచ్చిన నీది ఏ పార్టీనో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికైనా తెలుసా అని వ్యంగ్యంగా అన్నారు.
Telangana Oct 9, 2021, 7:57 PM IST
ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారు. హుజురాబాద్ ను జిల్లాలు చేయాలని చేశారా ..లేక అభివృద్ధి కోసం చేశారా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
Telangana Oct 9, 2021, 3:14 PM IST
వారి ఇంటి పేర్లు కూడా ఈటల మాదిరిగానే ఈ అనే అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా), ఈసంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ)లు నామినేషన్లు సమర్పించారు.
Telangana Oct 9, 2021, 7:24 AM IST
News Express: వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరు... దాడులు జరిపిన ఐటీ అధికారులు
NATIONAL Oct 7, 2021, 5:06 PM IST
తీన్మార్ మల్లన్నకు గట్టి షాక్ తగిలింది. ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నట్టు ప్రకటించిన తర్వాత మల్లన్న టీం సభ్యులు టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున చేరారు. మల్లన్న కమిటీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ దాసరి భూమయ్య, మరో వంద మంది టీఆర్ఎస్లోకి చేరగా, హుజురాబాద్ మల్లన్న కమిటీ సభ్యులు సుమారు 300 మంది గులాబీ కండువా కప్పుకున్నారు.
Telangana Oct 3, 2021, 8:19 PM IST