అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం రాజధాని అమరావతిలో పర్యటించారు.
Andhra Pradesh Oct 14, 2022, 3:42 PM IST
ఏపీ మూడు రాజధానుల వ్యవహారం హాట్ హాట్గా వున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతుల పాదయాత్ర ఓ వైపు... జేఏసీ నేతల ఆందోళనలు మరోవైపు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నిదడవోలులో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.
Andhra Pradesh Oct 14, 2022, 2:27 PM IST
తప్పు చేసిన వారు ఎవరైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. రాస్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని జగన్ సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తుందన్నారు.
Andhra Pradesh Oct 14, 2022, 1:28 PM IST
అమరావతి : విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Andhra Pradesh Oct 13, 2022, 4:27 PM IST
అమరావతి : ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర ను సిఐడి అధికారులు అరెస్ట్ చేయడంపై టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి.
Andhra Pradesh Oct 13, 2022, 2:08 PM IST
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తీసుకు వచ్చిందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. చంద్రబాబు సర్కార్ రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులను పట్టించుకోలేదన్నారు.
Andhra Pradesh Oct 12, 2022, 12:43 PM IST
అమరావతి : గుంటూరు జిల్లా పొన్నూరు వైసిపిలో వర్గపోరు రచ్చకెక్కింది.
Andhra Pradesh Oct 11, 2022, 4:41 PM IST
వైసీపీ నేతలు, మంత్రులపై జనసేన నేత పోతిన మహేశ్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ని తిట్టడం తప్పించి మంత్రులకు వేరే పనిలేదా అని ఆయన ప్రశ్నించారు. కూల్చడంలో జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ మహేశ్ దుయ్యబట్టారు.
Andhra Pradesh Oct 11, 2022, 2:41 PM IST
Heavy Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు మోస్తారు నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. కాగా, కుతుబుల్లాపూర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
Telangana Oct 11, 2022, 12:05 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కాలం పాటు పాలించిన టీడీపీ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ది చేయలేదో చెప్పాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.
Andhra Pradesh Oct 10, 2022, 7:18 PM IST
అమరావతి : వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా తలపెట్టిన విశాఖ గర్జనపై కామెంట్స్ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
Andhra Pradesh Oct 10, 2022, 5:06 PM IST
వికేంద్రీకరణ పేరుతో వైసీపీ విధ్వంసం చేస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అనేక చర్చల తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుచేసుకోవాలని కోరారు.
Andhra Pradesh Oct 10, 2022, 1:07 PM IST
ఏలూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ సామాన్య మహిళపై దౌర్జన్యానికి పాల్పడటం వివాదాస్పదంగా మారింది.
Andhra Pradesh Oct 10, 2022, 10:46 AM IST
అమరావతి : జగన్ సర్కార్ అరాచక పాలనలో మహిళలకు రక్షణ కరువయ్యిందని టిడిపి నాయకురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు.
Andhra Pradesh Oct 9, 2022, 10:42 AM IST
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైసీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే తాము రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు.
Andhra Pradesh Oct 8, 2022, 12:34 PM IST