దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు.
News Dec 6, 2019, 9:42 AM IST
వీరి ఎన్కౌంటర్ తో ‘దిశ’కు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు. ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురయ్యారు.
Telangana Dec 6, 2019, 9:29 AM IST
దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు.
News Dec 6, 2019, 9:19 AM IST
షాద్నగర్ దగ్గర ఎన్కౌంటర్ చేసినట్లు తెలిసింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు.
Telangana Dec 6, 2019, 8:32 AM IST
నాడు వరంగల్ లో, నేడు షాద్నగర్ లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు పోలీసులు బుద్ది చెప్పారు. నాడు, నేడు ఈ కేసులను పర్యవేక్షించిన పోలీసు ఉన్నతాధికారి వీసీ సజ్జనార్. వరంగల్ లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి చేసిన నిందితులు నాడు ఎన్కౌంటర్లో మృతి చెందారు,
Telangana Dec 6, 2019, 8:03 AM IST
దేశంలో అత్యాచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా జైపూర్లో ఓ యువతిపై తోటి ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.
NATIONAL Dec 5, 2019, 9:59 PM IST
గ్యాంగ్రేప్కు గురైన బాధితురాలు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది.
NATIONAL Dec 5, 2019, 4:59 PM IST
దిశ గ్యాంగ్రేప్, హత్య కేసును విచారించేందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్కు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు.ఈ కేసును సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షించనున్నారు.
Telangana Dec 5, 2019, 11:08 AM IST
కామాంధుల చేతుల్లో బలైపోయిన దిశ ఘటనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన స్మైలీ నానిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు
Telangana Dec 4, 2019, 5:49 PM IST
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు వారి ఖాతాలలో జమ అయ్యాయి. తమ ఆదేశాలను కాదని కార్మికులు సమ్మెలో దిగడంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెల వేతనాలను నిలిపివేసింది
Telangana Dec 2, 2019, 8:21 PM IST
దేశవ్యాప్తంగా దిశ అత్యాచారం, హత్యపై రగిలిపోతున్నప్పటికీ ఆడపిల్లలపై అత్యాచారాలు ఆగడం లేదు. రోడ్డుపైనే కాకుండా ఇంట్లోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్నకూతురుపై అత్యాచారం చేశాడు.
NATIONAL Dec 2, 2019, 7:50 PM IST
ఓ పక్క దేశం మొత్తం దిశ అత్యాచారం, హత్య ఘటనపై రగిలిపోతుంటే మరోపక్క దేశంలో మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అత్యాచారానికి గురైన ఓ యువతి అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడింది.
NATIONAL Dec 2, 2019, 4:55 PM IST
హైదరాబాద్ ఘటనలో నిందితులకు వేసే శిక్ష విషయంలో మోదీ మంచి నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కోరుకుంటున్న కఠిన శిక్షలు వేసి దేశ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలకాలన్నారు.
NATIONAL Dec 2, 2019, 1:15 PM IST
ఆదివారం జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు మాంసాహారాన్ని అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా నలుగురు నిందితులు ఆదివారం రాత్రి మటన్ తో భోజనం చేసినట్లు జైలు సిబ్బంది తెలిపారు.
Telangana Dec 2, 2019, 11:02 AM IST
మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వైద్యురాలి పేరును సైబరాబాద్ పోలీసులు మార్చారు. ఆమెను ఇక నుంచి జస్టిస్ ఫర్ దిశా అనే పేరుతో పిలవాలని, అలాగే దిశా తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలను ఎక్కడా ప్రదర్శించరాదని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
Telangana Dec 1, 2019, 8:02 PM IST