సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పెరిగిన టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉందో అదే స్థాయిలో నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. రకరకాల మార్గాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలకు గాలం వేస్తున్నారు. తాజాగా వెలుగులోకి కొత్త రకం వాట్సాప్ మోసం ఒకటి వచ్చింది. ఇంతకీ ఏంటి మోసం, ఎలా జరుగుతుంది.? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..