IPL 2025: ఐపీఎల్ 10 జట్ల కెప్టెన్లు వీరే
IPL 2025 All 10 Teams captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా క్రికెట్ లీగ్ కోసం అన్ని జట్లు తమ కెప్టెన్లను ప్రకటించాయి. ఏ జట్టును ఎవరు నడిపించనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిJanasena : నన్ను తిట్టని తిట్టు లేదు.. అసెంబ్లీ గేటు బద్దలు కొట్టా : పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేన వార్షికోత్సవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో కరెంట్ షాక్ వచ్చి తాను చనిపోయే పరిస్థితి వస్తే తనకు కొండగట్టు ఆంజనేయ స్వామి, తెలంగాణ నేల పునర్జన్మను ఇచ్చిందని చెప్పారు.
పూర్తి కథనం చదవండిPawan Kalyan: హిందువులను చంపేస్తామంటే కోపం రాదా? జయకేతనంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్పీచ్
Jana Sena Jayaketanam: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ‘జయకేతనం’ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హిందువులను చంపేస్తామంటే కోపం రాకుండా ఉంటుందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
పూర్తి కథనం చదవండిPawan Kalyan: 'జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రప్రదేశ్'.. పిఠాపురంలో పవన్
జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో ఏర్పాటు చేసిన సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు..
Janasena : జగన్ ఒక హాస్యనటుడు.. మళ్లీ గెలుస్తామని ఎన్నో కలలు కన్నారు: నాగబాబు సెటైర్లు
Nagababu: జనసేన వార్షికోత్సవ సభలో జనసేన నాయకుడు నాగబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కలలు కన్నారని సెటైర్లు వేశారు.
జనసేన ఆవిర్భావ సభలో.. పవన్ ఆసక్తికర స్పీచ్
భారత్లో డిజిటల్ విప్లవం.. డిజిటల్ ఇండియాకు 10 ఏళ్ల వేడుక!
'డిజిటల్ ఇండియా' పుణ్యమా అని మన దేశం చాలా దేశాలకు పోటీ ఇచ్చేలా ఎదిగింది. దేశ ఆర్థికాభివృద్ధిలో డిజిటల్ ఇండియాది పెద్ద పాత్ర. ఇండియాలో డిజిటల్ విప్లవం సృష్టించిన డిజిటల్ ఇండియాకు ఇది 10 ఏళ్ల పండుగ!
పూర్తి కథనం చదవండిTrademark Registration Guide : ట్రేడ్ మార్క్ ఎలా రిజిస్టర్ చేయాలి? రిజిస్ట్రేషన్ విధానం, ఇతర పూర్తి వివరాలు
భారత్లో ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, రూల్స్, దాని ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోండి. వ్యాపారులు ట్రేడ్మార్క్ను ఎలా రిజిస్టర్ చేయాలి, దాని టర్మ్, రెన్యూవల్, లీగల్ స్ట్రక్చర్ గురించి ఈ ఆర్టికల్లో ఉంది.
పూర్తి కథనం చదవండిHighest Female Population Countries: ఈ దేశాల్లో పురుషులు తక్కువ.. మహిళలు ఎక్కువ !
Reliance Shares: షేర్ మార్కెట్లో అద్భుతం.. రూ.300 పెట్టి షేర్లు కొంటే రూ.11.88 లక్షలు లాభం..
Reliance Shares: షేర్ మార్కెట్ లో అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఓ వ్యక్తి కేవలం రూ.300 పెట్టి షేర్లు కొన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోయారు. ఇప్పుడు ఆ షేర్లు విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.11.88 లక్షలు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడుంటారు, అతణ్ని లక్షాధికారిని చేసిన ఆ కంపెనీ డీటైల్స్ తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిChampions Trophy: టీమిండియా విజయానికి రోహిత్, కోహ్లీనే కారణం.. పాంటింగ్ కామెంట్స్ వైరల్
Champions Trophy: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనుభవం భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుపులో వెన్నెముకగా నిలిచిందని ఆసీస్ లెజెండరీ ప్లేయర్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు.
పూర్తి కథనం చదవండిFact: ఫ్యాక్టరీలో పై కప్పులో కనిపించే ఈ వస్తువు ఉపయోగం ఏంటో తెలుసా.?
సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. అధునాతన టెక్నాలజీతో కూడిన వస్తువులు మన జీవితాన్ని మరింత సులభంగా మార్చేశాయి. అయితే మన చుట్టూ ఉన్నా కొన్ని వస్తువుల ఉపయోగం గురించి మనకు తెలిసి ఉండదు. అలాంటి వాటిలో ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టీల్ డోమ్ రొటేటింగ్ పరికరం ఒకటి. ఇంతకీ దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Smart Phone: మీ పక్కవాళ్లు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో ఎలా తెలుసుకోవాలి.? సింపుల్ ట్రిక్..
ఫోన్లలో మనకు తెలియని ఎన్నో రకాల ట్రిక్స్ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఒక ట్రిక్ గురించి ఈరోజు తెలుసకుందాం. ఇంతకీ ఏంటా ట్రిక్.? దాని ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Honda Activa EV: ఒక్క ఛార్జ్తో 190 కి.మీ ప్రయాణించే హోండా యాక్టివా ఈవీ విడుదల ఎప్పుడో తెలుసా?
Honda Activa EV: హోండా యాక్టివాకి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అందుకే హోండా కంపెనీ యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ ను మార్కెట్ లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హోండా యాక్టివా ఈవీ గురించి లెేటెస్ట్ అప్ డేట్స్, ధర, కి.మీ. రేంజ్ తదితర వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిSleep: పని చేస్తుంటే నిద్ర వస్తోందా? ఇవి తినకుండా ఉంటే చాలు
ఆఫీసులో పని చేస్తుంటే ఊరికే నిద్ర వస్తుందా? అయితే.. మీరు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి.మరి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఓసారి చూద్దామా...
పూర్తి కథనం చదవండి
విజయ్ వీరాభిమాని: వరుణ్ చక్రవర్తి ఏ సినిమాలో నటించాడో తెలుసా?
Varun Chakravarthy: భారత క్రికెట్ జట్టులో స్పిన్ మాంత్రికుడిగా వెలుగొందుతున్న తమిళనాడుకు చెందిన వరుణ్ చక్రవర్తి సినిమాల్లోనూ నటించాడు.
పూర్తి కథనం చదవండిఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?
ఈ హీరో ఒకప్పుడు చిన్న చిన్న వేశాలు వేసుకునేవాడు, ఆతరువాత హీరోల ఫ్రెండ్ క్యారెక్టర్లు వేశాడు. ఆతరువాత కాస్త రేంజ్ పెరిగి మంచి పాత్రలు వచ్చాయి. కమెడియన్ గా నటిస్తూ వస్తున్న ఈకుర్రాడు.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరతను.
పూర్తి కథనం చదవండిVastu Tips: సాయంత్రం ఇలాంటి పనులు చేస్తే, ధన నష్టం పక్కా..!
ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే. అయితే.. మనం ఇంట్లో చేసే కొన్ని తప్పుల కారణంగా ధన నష్టం కలుగుతుందని మీకు తెలుసా? మరి, ఆ పనులేంటో చూద్దాం...
పూర్తి కథనం చదవండి
అప్పు సినిమా రీ రిలీజ్, పునీత్ రాజ్ కుమార్ షూటింగ్ లొకేషన్ ఫొటోస్ వైరల్
పునీత్ రాజ్కుమార్ నటించిన 'అప్పు' సినిమా మళ్లీ విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ఫొటోలను షేర్ చేసిన యువరాజ్ కుమార్ అశ్విని పునీత్ రాజ్కుమార్కు విషెస్ చెప్పారు.
పూర్తి కథనం చదవండివెంకటేష్, మోహన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ చిత్రం.. ప్లాన్ చేసింది మామూలు డైరెక్టర్ కాదు
పూరి జగన్నాధ్ పవన్, మహేష్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలందరితో సినిమాలు చేశారు. కానీ వెంకటేష్ తో తప్ప.
పూర్తి కథనం చదవండిSoundarya: సౌందర్య ఎలా మరణించారు.? అసలు ఆ రోజు ఏం జరిగింది.? గర్భిణీగా ఉన్న సమయంలో..
సౌందర్య.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని ఉండేది కాదు. తన అందం, అభినయంతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ అందాల తార అద్యాంతరంగా మరణించింది. అయితే తాజాగా సౌందర్య మరణానికి సంబంధించి కొన్ని వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.? ఇంతకీ సౌందర్య ఎలా మరణించారు.? అసలు ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Walking: వాకింగ్ చేస్తూ బరువు తగ్గాలా? ఇవి కూడా చేయండి
బరువు తగ్గాలని రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే వాకింగ్ తో పాటు.. మరికొన్ని ఫాలో అయితేనే బరువు తగ్గుతారు.
పూర్తి కథనం చదవండిCurd: రాత్రి పెరుగు తింటే బరువు పెరుగుతారా?
రాత్రిపూట పెరుగు తినడం అందరికీ మంచి చేయదట. చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట.మరి అవేంటో చూద్దాం..
పూర్తి కథనం చదవండిఅమీర్ ఖాన్ కొత్త గర్ల్ఫ్రెండ్కు 6 ఏళ్ల కొడుకు, గౌరీ స్ప్రాట్ ఎవరు?
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇప్పటికే 2 సార్లు విడాకులు తీసుకున్నాడు, తన 60వ పుట్టినరోజున కొత్త గర్ల్ఫ్రెండ్ను పరిచయం చేశాడు.
పూర్తి కథనం చదవండినెట్ఫ్లిక్స్లో మీకు నచ్చిన, మీరు మెచ్చిన సినిమాలు, వీడియోలే ఎలా వస్తున్నాయో తెలుసా?
Netflix AI: నెట్ఫ్లిక్స్ ఓ మామూలు స్ట్రీమింగ్ వేదిక కాదు. ఇది ఒక డిజిటల్ సైకాలజిస్ట్. మీ మనసులో దాగున్న కోరికల్ని కరెక్ట్గా అంచనా వేసి, మీకు నచ్చిన షోలు, సినిమాలు మీ స్క్రీన్పై చూపిస్తుంది. ఇదెలా సాధ్యమో ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
Summer Drinks: ఈ 5 జ్యూస్లతో ఒంట్లో వేడి పరార్.. వేసవిలో తాగేందుకు బెస్ట్ డ్రింక్స్
Summer Drinks: వేసవి కాలం మొదలైపోయింది. ఈ సీజన్ మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా మండే ఎండల వల్ల శరీరంలో చెమట ఎక్కువగా బయటకు వస్తుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అందుకే వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఈ 5 డ్రింక్స్ తాగడం మంచిది.
పూర్తి కథనం చదవండిGali Janardhan reddy: బంగారం తుప్పు పడుతుందా.? హైకోర్ట్లో గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్
మైనింగ్ కింగ్గా పేరు గాంచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇంతకీ ఏంటా పిటిషన్, హైకోర్టు ఏమని తీర్పునిచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ధనుష్ కొత్త సినిమా జూన్లోనే మొదలు! డైరెక్టర్ ఎవరో తెలుసా?
సౌత్ ఇండియాన్ స్టార్ హీరో ధనుష్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. అమర్ సినిామాతో పాన్ ఇండియా దృష్టిని ఆకర్శించిన రాజ్ కుమార్ తో ధనుష్ సినిమా చేయబోతున్నాడు. ఇంతకీ ఈమూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?
పూర్తి కథనం చదవండిJanasena part: జనసేన పార్టీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..
'ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యం ఉంది'. ఇదీ.. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలో చేసిన వ్యాఖ్యలు. జీరో నుంచి మొదలైన పవన్ కళ్యాణ్ జీవితం నేడు గేమ్ ఛేంజర్ స్థాయికి ఎదిగింది. 100 శాతం స్ట్రైయిక్ రేట్తో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. శుక్రవారం జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండిSmart phones: గేమింగ్ ఫీచర్స్ ఉన్న ఇంత మంచి స్మార్ట్ ఫోన్ల ధర.. రూ.15 వేల కంటే తక్కువేనా?
Smart phones: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన 5G స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? మంచి కెమెరాలు, ఎక్కువ బ్యాటరీ లైఫ్, చక్కటి పనితీరు కలిగిన స్మార్ట్ ఫోన్లు రూ.15 వేల కంటే తక్కువకే దొరుకుతున్నాయి. బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండిIbomma: 10 కోట్లతో నిర్మిస్తే 70 కోట్ల వసూళ్లు, ఓటీటీలోకి మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వర్షన్
Ibomma: అసిఫ్ అలీ నటించిన కిష్కింద కాండం, బాసిల్ జోసెఫ్ నటించిన సూక్ష్మ దర్శిని చిత్రాలు ఇటీవల ఓటీటీలో తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో మలయాళీ సూపర్ హిట్ చిత్రం ఓటీటీ లో విడుదలై సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
పూర్తి కథనం చదవండిఅల్లు అర్జున్-అట్లీ మూవీ నుండి నిర్మాత అవుట్? అసలేం జరిగింది?
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ సినిమా నుండి నిర్మాత తప్పుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల సన్ పిక్చర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. దిల్ రాజు కూడా నో చెప్పడంతో ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారింది.
పూర్తి కథనం చదవండిZodiac Signs: ఈ రాశుల అమ్మాయిలను ప్రేమలో పడేయడం అంత ఈజీ కాదు
ఈ కింది రాశుల అమ్మాయిలను మాత్రం ప్రేమలో పడేయడం అంత ఈజీ కాదట. వీరి ప్రేమ గెలవాలంటే చాలా సంవత్సరాలపాటు కష్టపడాలట. మరి, ఆ రాశులేంటో చూసేద్దామా..
పూర్తి కథనం చదవండిTamil Nadu: తమిళనాడు రూపీ సింబల్ మార్పుపై స్పందించిన నిర్మలా సీతారామన్.. దేశ సమైక్యతను దెబ్బతీసే చర్య అంటూ
తమిళనాడు సర్కారు బడ్జెట్లో రూపాయి గుర్తును మార్చిన అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. డీఎంకే తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు..
పూర్తి కథనం చదవండి