India Pakistan Tensions: పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరణించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, పాకిస్తాన్ డ్రోన్లను భారత గగనతలంలోకి పంపడం ద్వారా దాన్ని ఉల్లంఘించింది, దీంతో అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: India Pakistan Tensions: జమ్మూ కాశ్మీర్లో కాల్పులు.. బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి
Telugu news live updates: India Pakistan Tensions: జమ్మూ కాశ్మీర్లో కాల్పులు.. బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, ఇండియా పాకిస్థాన్ యుద్దవాతావరణం, ఆపరేషన్ సిందూర్ వార్తలతో పాటు లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
India Pakistan Tensions: జమ్మూ కాశ్మీర్లో కాల్పులు.. బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి
India Pakistan: కాల్పుల విరమణ ఉల్లంఘన.. పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్
Pakistan violates ceasefire: కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లో మరోసారి దాడులకు పాల్పడటంతో పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది.
పూర్తి కథనం చదవండిIndia-Pakistan Ceasefire: అబద్దాల కోరు.. పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు.. పాక్ చెప్పిన 14 అబద్ధాలు ఇవిగో
India-Pakistan Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ బోలెడు అబ్దాలు చెప్పింది. అయితే, ఇండియన్ ఆర్మీ అన్నిటినీ నిజాలతో బట్టబయలు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిIndia Pakistan: పాకిస్తాన్ కుటిల బుద్ది.. మళ్లీ భారత్ పైకి పాక్ డ్రోనులు.. గంటల్లోనే కాల్పుల విరమణ ఉల్లంఘనలు
India Pakistan: పాకిస్తాన్ మరోసారి తన కుటిల బుద్దిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకే చెప్పిన కొన్ని గంటల్లోనే భారత్ పైకి డ్రోన్లతో దాడులకు దిగింది. శ్రీనగర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
India Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణపై ప్రపంచ మీడియా స్పందన ఇదే..
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ ముందు తలొగ్గింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి, యుద్ధం ఆగిపోయింది. ప్రపంచంలోని ప్రముఖ వార్తా సంస్థలు దీనిపై ఎలా స్పందించాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిZodiac sign: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ రాశుల వారి జీవితం మారనుంది
మే 14, 2025న సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పుతో 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సంతోషం, ధనలాభం కలుగుతుంది. ఆ నాలుగు రాశులు ఏంటి.? వారీ జీవితంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
India Pakistan Ceasefire: భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ.. అంటే ఏమిటి? ఇప్పుడు ఏం జరుగుతుంది?
India Pakistan Ceasefire: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాదాపు ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసినట్టే. అసలు ఏంటి ఈ కాల్పుల విరమణ? ఇప్పుడు ఏం జరుగుతుంది? గత చరిత్ర, ఉల్లంఘనలు సహా ఆసక్తికర విషయాలు మీకోసం.
మేకప్ లేకుండా బాలీవుడ్ సింగిల్ మదర్స్.. వామ్మో ఇలా ఉన్నారేంటి?
బాలీవుడ్లో చాలా మంది నటీమణులు సింగిల్ మదర్స్గా పిల్లల్ని పెంచుతున్నారు. మేకప్ లేకుండా వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ చూడండి.
పూర్తి కథనం చదవండిCar: రూ. లక్ష చెల్లించి మీ సొంత కారు కల నిజం చేసుకోండి..
కారు కొనుగోలు చేయడం అనేది చాలా మందికి ఒక కల లాంటిది. ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గానికి చెందిన వారు మాత్రమే కారు గురించి ఆలోచించే వారు. కానీ ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలు కూడా కారును కొనుగోలు చేస్తున్నారు. నెలకు కేవలం రూ. 6 వేలు ఈఎమ్ఐ చెల్లించి కొత్త కారును సొంతం చేసుకోవచ్చు. అలాంటి ఒక బెస్ట్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
India Pakistan War: పెళ్లైన ముడ్రోజులకే.. దేశ రక్షణ కోసం నా సింధురాన్ని పంపుతున్నా.. జవాను భార్య వీడియో వైరల్
Indian Soldier Returns to Border Days After Wedding: మహారాష్ట్ర పాచోరాకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్ పెళ్లైన మూడు రోజులకే దేశ రక్షణ కోసం బోర్డర్కు తిరిగి వెళ్లారు. భార్య యామిని కన్నీటి పర్యంతమవుతూ 'దేశ రక్షణ కోసం తన సింధూరాన్ని పంపుతున్నానంటూ' ఎమోషనల్ అయ్యారు.
India vs Pakistan: యుద్ధం ముగిసింది మరి నెక్ట్స్ ఏంటి.? మే 12న కీలక చర్చలు
జమ్మూకశ్మీర్లో ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న దాడి తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో రెండు దేశాలు పరస్పరం దాడులకు కూడా దిగాయి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులకు శనివారం (మే 10)తో తెరపడింది.
India Pakistan War: పాకిస్తాన్ డ్రోన్ దాడులకు డీఆర్డీవో చెక్.. ఏంటి ఈ ఇండియన్ డోమ్ టెక్నాలజీ?
India Pakistan War: డీఆర్డీవో (DRDO) అభివృద్ధి చేసిన డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ పాకిస్తాన్ డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటూ భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియన్ డోమ్ టెక్నాలజీ భారత నగరాలను సురక్షితంగా ఉంచుతోంది. పాక్ దాడికి చెక్ పెడుతున్న డీఆర్డీవో టెక్నాలజీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
India Pakistan War: దేశ ఐక్యతను దెబ్బతీస్తే ఊరుకోం.. ఇండియన్ ఆర్మీ
గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రికత్త వాతావరణానికి ఫుల్ స్టాప్ పడింది. భారత్, పాకిస్థాన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్మీ అధికారులు ప్రకటించారు.
IPL 2025: ఐపీఎల్ 2025పై బిగ్ అప్డేట్.. ఆ మూడు నగరాల్లోనే పూర్తి టోర్నీమెంట్
IPL 2025: ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు ప్రారంభించింది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదాపడ్డ ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్ లను మూడు వేదికల్లోనే నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోంది.
India Pakistan War: పోఖ్రాన్పై దానికి యత్నించిన పాక్ డ్రోన్ ను కూల్చేసిన భారత్
India Pakistan War : పోఖ్రాన్పై పాకిస్తాన్ డ్రోన్ దాడిని భారత వాయుసేన భగ్నం చేసింది. రాజస్థాన్ సరిహద్దుల్లో రెడ్ అలర్ట్తో పాటు రాత్రివేళ బ్లాక్ఔట్ అమలు చేస్తున్నారు.
India Pakistan War: భారత్ పాక్ల మధ్య యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచలన ట్వీట్
భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ పరిస్థితులు చేజారిపోతూ వచ్చాయి. ఒకానొక సమయంలో పాకిస్థాన్ అణు దాడికి దిగుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆ ప్రకటన ఏంటంటే..
కరిష్మా మేకప్ లేకుండా.. షాక్ లో ఫ్యాన్స్
మేకప్ లేకుండా కనిపించిన కరిష్మా కపూర్ ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండిIndia Pakistan War: స్వగ్రామానికి చేరుకున్న వీర జవాన్, మురళి పార్థివ దేహం
జమ్మూలో పాక్ జరిపిన దాడిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు వీరమరణం పొందాడు. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చి, స్వగ్రామానికి పంపించారు.
పూర్తి కథనం చదవండినా జీవితంలో కష్టాల నుంచే పాఠాలు నేర్చుకున్నా.. సమంత కామెంట్స్
విడాకుల తర్వాత తన జీవితంలో ఎదురైన కష్టాలు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాల గురించి సమంత మాట్లాడింది.
పూర్తి కథనం చదవండిIndia Pakistan War: పెళ్లైన మరునాడే యుద్ధ భూమికి జవాన్..
ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో, వైమానిక దళ జవాన్ మోహిత్ రాథోడ్ తన పెళ్లి మరుసటి రోజే విధి నిర్వహణకు బయలుదేరారు. జవాన్ చేసిన ఈ పనికి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి