జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 61 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం ఇంకా కళ్లముందు కదలుతుండగానే జమ్మూకశ్మీర్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. 

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 61 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం ఇంకా కళ్లముందు కదలుతుండగానే జమ్మూకశ్మీర్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. కిష్టావర్‌ నదిలో బస్సు బొల్తాపడింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు వెలికితీశాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ చిన్నారిని చూసి భావోద్వేగానికి గురైన ఈటల

62కు చేరిన కొండగట్టు ప్రమాద మృతుల సంఖ్య

కొండగట్టు ప్రమాదం: స్టీరింగ్ విరిగి... బ్రేకులు ఫెయిలైనా.. డ్రైవర్ చివరి యత్నాలు

కొండగట్టు: ప్రమాదానికి ముందు డ్రైవర్ ఏం చెప్పాడంటే?

కొండగట్టు ప్రమాదాలు: అప్పట్లో వైఎస్, చంద్రబాబు ఇలా...

కొండగట్టు ప్రమాదం: 60 కోతులు చనిపోయిన రెండు రోజులకే ఇలా....

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...