MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • Telangana: తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్‌..ఒకేసారి 2 వేల మందికి ప్రమోషన్లు!

Telangana: తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్‌..ఒకేసారి 2 వేల మందికి ప్రమోషన్లు!

తెలంగాణలో 2 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పదోన్నతులు లభించే అవకాశం. విద్యాశాఖ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదం కోరుతోంది.

2 Min read
Author : Bhavana Thota
Published : Jun 25 2025, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉపాధ్యాయులకు శుభవార్త
Image Credit : GOOGLE

ఉపాధ్యాయులకు శుభవార్త

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు శుభవార్త. రాష్ట్రంలో గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ (GHM) పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇటీవలే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ పదోన్నతులపై తయారు చేసిన ఫైల్‌ను విద్యాశాఖ కార్యదర్శికి పంపించింది.

ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిస్తే, మొత్తం 2 వేల మందికి పైగా ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందనున్నారు. గతేడాది 1,500 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు GHMలుగా పదోన్నతులు పొందిన నేపథ్యంలో, ఇదొక భారీ ప్రక్రియగా నిలవనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
750కు పై ఖాళీలు
Image Credit : GOOGLE

750కు పై ఖాళీలు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 750కు పైగా GHM పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌ మల్టీజోన్‌-2లో పదవీ విరమణల వల్ల, ఇతర కారణాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పోస్టులకు రెగ్యులర్ GHMలను నియమించాలంటే, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం, రెగ్యులర్ హెడ్‌మాస్టర్లు లేని పాఠశాలల్లో ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు

36
1,500 మంది టీచర్లు ప్రమోషన్
Image Credit : social media

1,500 మంది టీచర్లు ప్రమోషన్

ఈ ప్రమోషన్‌ల భాగంగా, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTలు) స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశముంది. ఈ రెండు దశల ప్రక్రియ ద్వారా మొత్తం 1,500 మంది టీచర్లు ప్రమోషన్ పొందనున్నారు.

ఇంకా, 2012 DSC తర్వాత నియమితమైన పీఈటీలు, భాషా పండితుల పోస్టులు స్కూల్ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ అమలైతే అదనంగా 800 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయి.

46
విద్యాశాఖ వద్ద పెండింగ్‌లో
Image Credit : AI IMAGE GENERATED WITH GEMINI

విద్యాశాఖ వద్ద పెండింగ్‌లో

ప్రస్తుతం ఈ ఫైల్ విద్యాశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఆమోదం త్వరలోనే వచ్చే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి. "ఎంతోకాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నాం, వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలి" అనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

56
పదోన్నతులు రాలేదు
Image Credit : our own

పదోన్నతులు రాలేదు

గతేడాది PETలు, భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేశారు

కానీ DSC-2012 తర్వాత వచ్చిన టీచర్లకు పదోన్నతులు రాలేదు

ఇప్పుడవారికి కూడా పదోన్నతులు కల్పించే ప్రతిపాదన సిద్ధం

లబ్ధిపొందే ఉపాధ్యాయుల సంఖ్య: దాదాపు 800 మంది

66
ప్రమోషన్‌లు ఎలా జరుగుతాయి?
Image Credit : unsplash

ప్రమోషన్‌లు ఎలా జరుగుతాయి?

 దశ 1: SGT (సెకండరీ గ్రేడ్ టీచర్లు)లకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు

దశ 2: స్కూల్ అసిస్టెంట్లకు GHMలుగా పదోన్నతులు

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Related Stories
Recommended image1
Telangana Rains : తెలుగు రైతులకు తీపి కబురు... జోరందుకున్న వానలు, ఈ జిల్లాల్లో భారీ వర్షం
Recommended image2
Telangana: గోల్డ్‌ మెడల్‌ సాధించండి..రూ.6 కోట్లు పొందండంటున్న రేవంత్‌ సర్కార్‌!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved