MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ఈ పిచ్ టెస్టులకు పనికి రాదు, ఐసీసీయే నిర్ణయించాలి... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కామెంట్!

ఈ పిచ్ టెస్టులకు పనికి రాదు, ఐసీసీయే నిర్ణయించాలి... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కామెంట్!

దాదాపు 11 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య పింక్ బాల్ టెస్టు జరిగింది. జరిగిన మొదటి టెస్టే పింక్ బాల్ టెస్టు కావడం, అది కూడా కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు పిచ్ బాగానే ఉందని అంటుంటే, మరికొందరు ఇది నాసిరకం పిచ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు...

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 26 2021, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>బుధవారం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పింక్ బాల్ టెస్టు, గురువారం రాత్రి 8 గంటల 30 నిమిషాలలోపు ముగిసింది. ఐదు రోజుల పాటు సాగాల్సిన టెస్టు మ్యాచ్‌ కాస్తా... పూర్తిగా ఆరు షెడ్యూల పాటు కూడా సాగలేదు...</p>

<p>బుధవారం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పింక్ బాల్ టెస్టు, గురువారం రాత్రి 8 గంటల 30 నిమిషాలలోపు ముగిసింది. ఐదు రోజుల పాటు సాగాల్సిన టెస్టు మ్యాచ్‌ కాస్తా... పూర్తిగా ఆరు షెడ్యూల పాటు కూడా సాగలేదు...</p>

బుధవారం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పింక్ బాల్ టెస్టు, గురువారం రాత్రి 8 గంటల 30 నిమిషాలలోపు ముగిసింది. ఐదు రోజుల పాటు సాగాల్సిన టెస్టు మ్యాచ్‌ కాస్తా... పూర్తిగా ఆరు షెడ్యూల పాటు కూడా సాగలేదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
<p>టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకి కోలుకోలేని షాక్ ఇచ్చిన భారత స్పిన్నర్లు... తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకి, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లాండ్ జట్టు మాత్రమే బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చి ఉండేవి కావు...</p>

<p>టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకి కోలుకోలేని షాక్ ఇచ్చిన భారత స్పిన్నర్లు... తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకి, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లాండ్ జట్టు మాత్రమే బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చి ఉండేవి కావు...</p>

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకి కోలుకోలేని షాక్ ఇచ్చిన భారత స్పిన్నర్లు... తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకి, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లాండ్ జట్టు మాత్రమే బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చి ఉండేవి కావు...

39
<p>అయితే భారత బ్యాట్స్‌మెన్ కూడా 145 పరుగులకే ఆలౌట్ కావడం పిచ్‌పై తీవ్రమైన విమర్శలు రావడానికి కారణమైంది. నిజానికి భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ అవుట్ కావడానికి దూకుడుగా ఆడాలని ప్రయత్నించడమే కారణం. వీరితో పాటు భారత బ్యాట్స్‌మెన్లలో చాలామంది నిర్లక్ష్యంగా ఆడి, భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయినవారే.&nbsp;</p>

<p>అయితే భారత బ్యాట్స్‌మెన్ కూడా 145 పరుగులకే ఆలౌట్ కావడం పిచ్‌పై తీవ్రమైన విమర్శలు రావడానికి కారణమైంది. నిజానికి భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ అవుట్ కావడానికి దూకుడుగా ఆడాలని ప్రయత్నించడమే కారణం. వీరితో పాటు భారత బ్యాట్స్‌మెన్లలో చాలామంది నిర్లక్ష్యంగా ఆడి, భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయినవారే.&nbsp;</p>

అయితే భారత బ్యాట్స్‌మెన్ కూడా 145 పరుగులకే ఆలౌట్ కావడం పిచ్‌పై తీవ్రమైన విమర్శలు రావడానికి కారణమైంది. నిజానికి భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ అవుట్ కావడానికి దూకుడుగా ఆడాలని ప్రయత్నించడమే కారణం. వీరితో పాటు భారత బ్యాట్స్‌మెన్లలో చాలామంది నిర్లక్ష్యంగా ఆడి, భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయినవారే. 

49
<p>మొతేరాలో భారత బ్యాట్స్‌మెన్ చేసిన తప్పిదాల కారణంగానే జో రూట్... 6.2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన నమోదుచేశాడు. జో రూట్‌కి టెస్టుల్లో ఇదే మొట్టమొదటి ఐదు వికెట్ల ప్రదర్శన...</p>

<p>మొతేరాలో భారత బ్యాట్స్‌మెన్ చేసిన తప్పిదాల కారణంగానే జో రూట్... 6.2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన నమోదుచేశాడు. జో రూట్‌కి టెస్టుల్లో ఇదే మొట్టమొదటి ఐదు వికెట్ల ప్రదర్శన...</p>

మొతేరాలో భారత బ్యాట్స్‌మెన్ చేసిన తప్పిదాల కారణంగానే జో రూట్... 6.2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన నమోదుచేశాడు. జో రూట్‌కి టెస్టుల్లో ఇదే మొట్టమొదటి ఐదు వికెట్ల ప్రదర్శన...

59
<p>పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 66, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా వికెట్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోందని కామెంట్ చేశారు.&nbsp;</p>

<p>పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 66, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా వికెట్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోందని కామెంట్ చేశారు.&nbsp;</p>

పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 66, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా వికెట్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోందని కామెంట్ చేశారు. 

69
<p>‘పిచ్ ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఐదు వికెట్లు దక్కాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మా వరకైతే ఈ వికెట్ ఛాలెంజింగ్‌గానే అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నట్టు అనిపించింది. కానీ తక్కువ స్కోరు ఆలౌట్ అయ్యాం...</p>

<p>‘పిచ్ ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఐదు వికెట్లు దక్కాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మా వరకైతే ఈ వికెట్ ఛాలెంజింగ్‌గానే అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నట్టు అనిపించింది. కానీ తక్కువ స్కోరు ఆలౌట్ అయ్యాం...</p>

‘పిచ్ ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఐదు వికెట్లు దక్కాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మా వరకైతే ఈ వికెట్ ఛాలెంజింగ్‌గానే అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నట్టు అనిపించింది. కానీ తక్కువ స్కోరు ఆలౌట్ అయ్యాం...

79
<p>రెండో ఇన్నింగ్స్‌లో అయినా 200 స్కోరు చేసి ఉంటే, మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేది.. ఈ పిచ్‌ నాణ్యతని ఐసీసీయే నిర్ణయిస్తుంది. టీమిండియా బౌలింగ్ బాగుంది.... ’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్...</p>

<p>రెండో ఇన్నింగ్స్‌లో అయినా 200 స్కోరు చేసి ఉంటే, మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేది.. ఈ పిచ్‌ నాణ్యతని ఐసీసీయే నిర్ణయిస్తుంది. టీమిండియా బౌలింగ్ బాగుంది.... ’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్...</p>

రెండో ఇన్నింగ్స్‌లో అయినా 200 స్కోరు చేసి ఉంటే, మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేది.. ఈ పిచ్‌ నాణ్యతని ఐసీసీయే నిర్ణయిస్తుంది. టీమిండియా బౌలింగ్ బాగుంది.... ’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్...

89
<p>ఒకవేళ జో రూట్ చెప్పినట్టుగా మొతేరా పిచ్ నాసిరకమైనదిగా ఐసీసీ తేలిస్తే, అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమాల ప్రకారం ఆతిథ్య జట్టు అయినందుకు భారత జట్టు 3 పాయింట్లు కోల్పోతుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియా, మూడు పాయింట్లు కోల్పోయినా ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంటుంది.</p>

<p>ఒకవేళ జో రూట్ చెప్పినట్టుగా మొతేరా పిచ్ నాసిరకమైనదిగా ఐసీసీ తేలిస్తే, అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమాల ప్రకారం ఆతిథ్య జట్టు అయినందుకు భారత జట్టు 3 పాయింట్లు కోల్పోతుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియా, మూడు పాయింట్లు కోల్పోయినా ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంటుంది.</p>

ఒకవేళ జో రూట్ చెప్పినట్టుగా మొతేరా పిచ్ నాసిరకమైనదిగా ఐసీసీ తేలిస్తే, అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమాల ప్రకారం ఆతిథ్య జట్టు అయినందుకు భారత జట్టు 3 పాయింట్లు కోల్పోతుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమిండియా, మూడు పాయింట్లు కోల్పోయినా ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంటుంది.

99
<p>మొతేరా స్టేడియంలోనే జరిగే నాలుగో టెస్టు ఫలితం టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధిస్తుందా? లేదా? అనేది తేల్చనుంది. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా, గెలిచినా న్యూజిలాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఢీ కొంటుంది టీమిండియా. ఒక వేళ ఆఖరి టెస్టులో టీమిండియా ఓడితే, ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...</p><p><br />&nbsp;</p>

<p>మొతేరా స్టేడియంలోనే జరిగే నాలుగో టెస్టు ఫలితం టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధిస్తుందా? లేదా? అనేది తేల్చనుంది. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా, గెలిచినా న్యూజిలాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఢీ కొంటుంది టీమిండియా. ఒక వేళ ఆఖరి టెస్టులో టీమిండియా ఓడితే, ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...</p><p><br />&nbsp;</p>

మొతేరా స్టేడియంలోనే జరిగే నాలుగో టెస్టు ఫలితం టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధిస్తుందా? లేదా? అనేది తేల్చనుంది. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా, గెలిచినా న్యూజిలాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఢీ కొంటుంది టీమిండియా. ఒక వేళ ఆఖరి టెస్టులో టీమిండియా ఓడితే, ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...


 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved