భారీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన `బ్రహ్మాస్త్ర` విడుదలకు దగ్గరపడుతుంది. సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ఎన్టీఆర్ గెస్ట్ గా భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేసింది చిత్ర బృందం. కానీ ఆశలన్నీ గల్లంతయ్యాయి.
ఎన్నో అంచనాలతో సినిమా థియేటర్లకు వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. మొత్తంగా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందే ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా థియేటర్లో అంతకుమించి వసూళ్లు సాధిస్తామని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది.
ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా హిట్ కొట్టారు. ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ఊపులో ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్.
కొరటాల శివ ఎప్పుడు స్క్రిప్ట్ రెడీ చేస్తే అప్పుడు షూటింగ్ కి వెళ్లాలని ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడు. కానీ స్క్రిప్ట్ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడంతో మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. బాలనటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్.. మొన్నటి వరకు ఒక స్టార్ హీరో గా మాత్రమే పేరు సంపాదించుకున్నాడు.
బింబిసార ప్రీ రిలీజ్ వేదికగా ఎన్టీఆర్, బాలయ్య మధ్య విబేధాలు తెరపైకి వచ్చాయి. పక్కా ప్లాన్ తో వేడుకకు వచ్చిన ఇరు వర్గాల ఫ్యాన్స్ పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.
అన్న కళ్యాణ్ రామ్ ఎప్పుడు ఆపదలో ఉన్నా ఆదుకోవడానికి తమ్ముడు ఎన్టీఆర్ సిద్ధంగా ఉంటారు. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసారకు ఆయన విశేష ప్రచారం కల్పిస్తున్నారు.
యంగ్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. భార్య, పిల్లలు అంటే తారక్ కి ప్రాణం. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి పెద్దగా మీడియాకి కనిపించరు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలు. ఆర్ఆర్ఆర్ మూవీతో వీరిద్దరూ నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేశారు.