సోషల్ మీడియాలో ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. భువనేశ్వరి ఎపిసోడ్ తో ప్రజల్లో సానుభూతి పొందడంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ క్యాడర్ లో ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతీయాలని నారా చంద్రబాబు గొప్ప ప్రణాళిక వేశారు. ఆయన ఒక వైపు నుండి వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తుంటే... మరోవైపు టీడీపీ నేతలు ఎన్టీఆర్ పై విమర్శల దాడికి దిగారు.