చెన్నై వేదికగా ఐపీఎల్ సీజన్ 14 వేలం...
వేలం పాటలో పాల్గొననున్న 292 మంది ప్లేయర్లు...
164 మంది భారత ప్లేయర్లు కాగా, 125 మంది విదేశీ క్రికెటర్లు, ముగ్గురు అసోసియేట్ దేశాల క్రికెటర్లు...
కోల్ కతా నైట్ రైడర్స్ కు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్విట్టర్ లో ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది. చెన్నై రసగుల్లాను తింటున్న టీమ్ మెంబర్ ఫొటో పెట్టి ట్విట్ చేస్తే దానిపై కేకేఆర్ ప్రశ్న వేసింది.
కేకేఆర్ జట్టు తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. కేకేఆర్ జట్టులో డెప్త్ లేదని అన్నాడు. టాప్ ఆర్డర్ గాయపడితే భర్తీ చేయడానికి తగిన బ్యాకప్ ఆప్షన్లు లేవని మండిపడ్డాడు.
ఐపీఎల్ 2020 వేలంలో పాటలో కుర్రాళ్ల జోరు కొనసాగింది. బేసిక్ ప్రైస్ కంటే అధిక ధరలకు కుర్రాళ్ళు అమ్ముడుపోతుంటే.. టాప్ ఫ్లెయిర్స్ను మాత్రం ప్రాంఛైజీలు పట్టించుకోలేదు.
నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కొందరు అమ్ముడుపోతే... ఇంకొందరేమో అంచనాలను తలక్రిందులుగా చేస్తూ కొందరేమో అమ్ముడవకుండా మిగిలిపోయారు. ఈనేపథ్యంలో ఈ ఐపీఎల్ వేలంలో హిట్ షోస్ ఎవరివి ప్లాప్ షోస్ ఎవరివో చూద్దాం.
ప్రతి టీము కూడా తమ అవసరాలకు తగ్గట్టుగా ఆటగాళ్లను కొంటూ...టీములను బలోపేతంపై దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో ఏఏ ప్లేయర్ను ఏ టీం ఎంత వెచ్చించి కొన్నదో చూద్దాం.
ఐపిఎల్ వేలంలో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించాడు. ఐపిఎల్ ఆడే అతి పెద్ద వయస్కుడిగా అతను రికార్డు సృష్టించబోతున్నాడు. అతన్ని కేకేఆర్ రూ.20లక్షలకు కొనుగోలు చేసింది.
ఐపిఎల్ యాక్షన్ లో చేదు అనుభవాన్ని ఎదుర్కున్న యూసుఫ్ పఠాన్ కు తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ రెండు ఓదార్పు మాటలు చెప్పాడు. ఐపిఎల్ వేలంలో యూసుఫ్ పఠాన్ ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాని విషయం తెలిసిందే.
కొలిన్ ఇంగ్రామ్, ఎవిన్ లెవీస్ వంటి విదేశీ ఆటగాళ్లతోపాటు హనుమ విహారి వంటి భారత యువ ఆటగాళ్లును కూడా వేలంలో ఏ టీం కొనడానికి ఆసక్తి కనబరచలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలంలో ఇండియన్ క్రికెటర్లపై ప్రాంఛైజీలు అధిక ఆసక్తి చూపలేదు. మరో ఏడాదిలో మెగా వేలానికి వెళ్లనున్న ప్రాంఛైజీలు కోల్కత మినీ వేలంలో జట్టులో సర్దుబాటు స్థానాలపైనే దృష్టి కేంద్రీకరించాయి.