IPL Mega Auction 2022: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో వచ్చే ఏడాది జరుగబోయే సీజన్ కోసం వేలాన్ని ఎప్పుడు నిర్వహిస్తారా..? అనే విషయంపై స్పష్టత రావడం లేదు. నిన్నటిదాకా ఓ మాట చెప్పిన బీసీసీఐ.. తాజాగా మాట మార్చింది.
IPL Mega Auction: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏ ఏ ఆటగాడు ఏ జట్టు తరఫున ఆడతాడనే విషయాల మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టు నిలుపుకోబోయేది వీళ్లే..
Ashwin: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం కొద్దిరోజుల్లో జరుగనున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో ఢిల్లీ తనను తీసుకోదని అన్నాడు. తనతో పాటు మరో టీమిండియా బ్యాట్స్మెన్ ను కూడా ఆ జట్టు పక్కనబెడుతుందని కామెంట్స్ చేశాడు.
IPL 2022: ఆటగాళ్ల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి నిర్వహించే మెగా వేలం వచ్చే ఏడాది ఒకటో వారంలో జరుగువచ్చునని సమాచారం.
ఐపీఎల్ 2022 సీజన్లో అదనంగా చేరబోయే రెండు కొత్త జట్ల కోసం వేలం ఉత్కంఠభరితంగా సాగింది. రెండు కొత్త జట్ల కోసం దాదాపు 10 బడా కంపెనీలు, బిడ్స్ దాఖలు చేయగా అహ్మదాబాద్, లక్కో నగరాల పేరు మీద కొత్త జట్లు రాబోతున్నాయి...
అందరూ ఊహించినట్టే ముంబై ఇండియన్స్లోకి సచిన్ వారసుడు..
అర్జున్ టెండూల్కర్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని మిగిలిన జట్లు...
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ డానియల్ క్రిస్టియన్ను రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఫాబియన్ అలెన్ను పంజాబ్ కింగ్స్ రూ.75 లక్షలు...
లియాన్ లివింగ్స్టోన్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 75 లక్షలు...
రూ.15 కోట్ల భారీ మొత్తానికి జెమ్మిసన్ను కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్....
మ్యాక్స్వెల్ కోసం రూ.14 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసిన ఆర్సీబీ...
ఇద్దరు ప్లేయర్ల కోసం రూ.29 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసిన విరాట్ కోహ్లీ టీమ్..
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీల్లో 37 బంతుల్లో సెంచరీ చేసిన అజారుద్దీన్...
అజారుద్దీన్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్...
ఆస్ట్రేలియా బౌలర్ రిలే మెరేడిత్కి రూ. 8 కోట్లు...
రూ.9 కోట్ల 25 లక్షలకు గౌతమ్ను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...
షారుక్ ఖాన్ను రూ.5 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్.