
రాజస్థాన్ లో భారీ మిసైల్ శకలం లభ్యం
రాజస్తాన్ బార్మేర్లో పాకిస్థాన్ దాడుల తర్వాత క్షిపణి అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. గత రాత్రి తీవ్ర షెల్లింగ్ జరగగా, శకలాలు నేలపై పడిపోయాయి. వాటిని భారత సైన్యం క్షుణ్నంగా పరిశీలిస్తోంది.

రాజస్తాన్ బార్మేర్లో పాకిస్థాన్ దాడుల తర్వాత క్షిపణి అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. గత రాత్రి తీవ్ర షెల్లింగ్ జరగగా, శకలాలు నేలపై పడిపోయాయి. వాటిని భారత సైన్యం క్షుణ్నంగా పరిశీలిస్తోంది.