జమ్మూలో పాక్ షెల్లింగ్.. దాడి ప్రాంతాన్ని పరిశీలించిన ఒమర్ అబ్దుల్లా | Indian Army | Asianet Telugu
పాకిస్థాన్ షెల్లింగ్కు గురైన జమ్మూ ప్రాంతాన్ని జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సందర్శించారు. దాడుల్లో గాయపడ్డ బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. పాక్ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్ సైన్యం ప్రతికార చర్యలకు సిద్ధంగా ఉందని తెలిపారు.