Asianet News TeluguAsianet News Telugu

లబ్ధిదారుల వద్దకు వెళ్లి చెక్కులను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ నియోజకవర్గంలో ని జమ్మికుంట మండలంలో 18 మంది లబ్ధిదారులకు చెక్కకులను రాష్ట్ర ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నేరుగా  లబ్ది దారుల ఇంటికి వెళ్లి  అందించారు.   

హుజురాబాద్ నియోజకవర్గంలో ని జమ్మికుంట మండలంలో 18 మంది లబ్ధిదారులకు చెక్కకులను రాష్ట్ర ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నేరుగా  లబ్ది దారుల ఇంటికి వెళ్లి  అందించారు.   మాచనపల్లి, మడిపల్లి,అంకుషాపూరు గ్రామాలలోని  18  మంది లబ్దిదారులకు 18 లక్షల రెండు వేల యనబై ఎనిమిది  విలువ గల కళ్యాణ లక్ష్మి,  3 లక్షల ఇరవై వేల విలువ గల  ముఖ్యమంత్రి సహయ నిధి  చెక్కులనుఇచ్చి  ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
mlc Kaus