Asianet News TeluguAsianet News Telugu

రేపే మే 26 ...నిబంధనలు పాటించని సోషల్ మీడియా కంపెనీలపై భారత సర్కారు కొరడా..?

భారతదేశంలోని సోషల్ మీడియా యాప్స్  ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోనున్నాయా..

భారతదేశంలోని సోషల్ మీడియా యాప్స్  ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోనున్నాయా.. తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియా సంస్థలకు కొన్ని నిబంధనలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఆదేశించింది.