Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్

దేశ రాజధాని  న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారంనాడు ప్రారంభించారు.  

దేశ రాజధాని  న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారంనాడు ప్రారంభించారు.  న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన బీఆర్ఎస్ నూతన  కార్యాలయాన్ని ప్రారంభించేందుకు  కేసీఆర్  ఇవాళ  హైద్రాబాద్ నుండి ఢిల్లీకి  చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి  నేరుగా  బీఆర్ఎస్ కార్యాలయానికి  చేరుకున్నారు.  ఇవాళ  ఉదయం నుండి బీఆర్ఎస్ నూతన  కార్యాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ పూజల్లో   కేసీఆర్ పాల్గొన్నారు