ఏషియానెట్ న్యూస్ సంవాద్ : విదేశాంగ మంత్రి జయశంకర్ తో...

వివిధ రంగలోకి చెందిన ప్రముఖులతో ఏషియానెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ కి స్వాగతం. 

Naresh Kumar | Updated : Aug 14 2022, 03:00 PM
Share this Video

వివిధ రంగలోకి చెందిన ప్రముఖులతో ఏషియానెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ కి స్వాగతం. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను చేసుకుంటుండగా దేశ విదేశాంగశాఖామంత్రి జయశంకర్ ఏషియానెట్ న్యూస్ తో ప్రత్యేకంగా సంభాషించారు. విదేశాలతో భారత్ నెరుపుతున్న సంబంధాలు, ఉపఖండంలో భారత్ బలపడిన అనేక విషయాలను గురించి చర్చించారు. వజ్రోత్సవ వేడుకలను ఉద్దేశిస్తూ... దేశంలోని ప్రతి భారతీయుడి నరనరాన దేశభక్తి ప్రవహిస్తుందని, దాన్ని ఈ సందర్భంగా దాన్ని బయటకు తీసుకొచ్చే ఒక ప్రయత్నమే ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అని తెలిపారు. రాయబారి గా, ప్రస్తుతం మంత్రిగా తన ప్రయాణంలో వచ్చిన మార్పుల గురించి కూడా చర్చించారు. మరిన్ని విషయాలను ఈ పూర్తి ఇంటర్వ్యూలో చూడండి..!

Related Video