Asianet News TeluguAsianet News Telugu

ఈదురు గాలులకు కుప్పకూలిన స్టేజి... టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం

అమరావతి : నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది.

First Published Jun 24, 2023, 11:45 AM IST | Last Updated Jun 24, 2023, 11:45 AM IST

అమరావతి : నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది.చినరాజప్ప మాట్లాడుతున్న సుమయంలో ఈదురు గాలులకు ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది.   చినరాజప్ప, చింతమనేని, పీతల సుజాత, టీడీపీ నేతలు కిందపడిపోయారు.నేతలకు స్వల్ప గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు