
ఈదురు గాలులకు కుప్పకూలిన స్టేజి... టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం
అమరావతి : నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది.
అమరావతి : నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది.చినరాజప్ప మాట్లాడుతున్న సుమయంలో ఈదురు గాలులకు ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. చినరాజప్ప, చింతమనేని, పీతల సుజాత, టీడీపీ నేతలు కిందపడిపోయారు.నేతలకు స్వల్ప గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి